హైదరాబాద్ : తెలంగాణలో కొత్త చర్చ మొదలైంది. 200 కోట్ల రూపాయల చుట్టూ కథ నడుస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన సొంతూరు చింతమడకకు కేటాయించిన ఆ మొత్తం ఇప్పటి చర్చకు కేంద్ర బిందువుగా మారింది. చింతమడక, కేసీఆర్ ఓకే.. మధ్యలో ఆయన అల్లుడు హరీష్ రావును కూడా ఎంటర్ చేసింది సోషల్ మీడియా. ఉమ్మడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Gyu09
200 కోట్ల లొల్లేంది హరీషన్నా.. ఆనాడు 'వైఎస్ఆర్' మీద అరిస్తిరి.. ఈనాడు \"కేసీఆర్\" అదే దారిలో..!
Related Posts:
రుజువు చెయ్యండి.. రాజీనామా చేస్తా ... బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ సవాల్దుబ్బాక ఉప ఎన్నిక అటు అధికార పార్టీకి , ఇటు ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. సవాళ్లు , ప్రతిసవాళ్ళతో దుబ్బాక వార్ ఫైనల్ కు చేరుకుంది . సీఎ… Read More
కాంగ్రెస్ ఎందుకు క్షమాపణ చెప్పాలి... బీజేపీ డిమాండ్పై శశి థరూర్ రివర్స్ ఎటాక్...పుల్వామా ఉగ్రదాడి తమ ఘనతే అని స్వయంగా పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరి ప్రకటించడంతో పాక్ వక్రబుద్ది మరోసారి బట్టబయలైంది. పాక్ చేసిన ఈ ప్రకటనను బీజేపీ ఇప్ప… Read More
రాసలీలల మంత్రి ఔట్ .. క్యాబినెట్ లోకి కవిత ఇన్ ? తెలంగాణాలో ఆసక్తికర చర్చతెలంగాణ రాష్ట్రంలో మంత్రి రాసలీలల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది. రాసలీలల మంత్రికి సంబంధించిన వ్… Read More
ప్రఖ్యాత జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ కన్నుమూత...స్కాటిష్ నటుడు,జేమ్స్ బాండ్ ఫేమ్ సీన్ కానరీ(90) శనివారం కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన జేమ్స్ బాండ్ సిరీస్కు చెందిన ఏడు చిత్రాల్లో సీన్ … Read More
Fact check : కరోనా వైరస్ను ఆస్పిరిన్తో నయం చేయవచ్చా...?కోవిడ్ 19 బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుందని... ఆస్పిరిన్ (ఆసిటైల్సలిసిలిక్ ఆమ్లం)తో ఆ వ్యాధిని నయం చేయవచ్చునని వాట్సాప్లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోం… Read More
0 comments:
Post a Comment