Tuesday, December 24, 2019

మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. రైల్వే శాఖలో సమూల మార్పులు..

దేశంలో రైల్వే వ్యవస్థ పనితీరును పూర్తిగా మార్చేసే దిశగా మోదీ సర్కార్ అడుగులు వేసింది. మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. ఈ మేరకు అతి పెద్ద నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రైల్వేస్ కు సంబంధించి అత్యున్నతన నిర్ణాయక మండలిగా భావించే ‘రైల్వే బోర్డు‘ను పునర్మించడం.. వివిధ కేడర్లవారీగా కొనసాగుతున్న సిబ్బంది మొత్తాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34RgZKu

Related Posts:

0 comments:

Post a Comment