Tuesday, December 24, 2019

మోడీ ప్రభుత్వ కొత్త పథకం: టీడీ డిపాజిట్ స్కీం-ఐదేళ్లలో ఒక లక్షపై రూ. 39వేల వడ్డీ

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 చివరలో ఒక కొత్త పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్(టీడీ) స్కీం 2019 పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఖాతాలో పొదుపు చేయాలనుకునేవారు రూ. 1000కి తక్కువ కాకుండా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి లేదు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39b4kFy

Related Posts:

0 comments:

Post a Comment