న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 చివరలో ఒక కొత్త పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్(టీడీ) స్కీం 2019 పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఖాతాలో పొదుపు చేయాలనుకునేవారు రూ. 1000కి తక్కువ కాకుండా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి లేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39b4kFy
Tuesday, December 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment