న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 చివరలో ఒక కొత్త పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్(టీడీ) స్కీం 2019 పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఖాతాలో పొదుపు చేయాలనుకునేవారు రూ. 1000కి తక్కువ కాకుండా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి లేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39b4kFy
మోడీ ప్రభుత్వ కొత్త పథకం: టీడీ డిపాజిట్ స్కీం-ఐదేళ్లలో ఒక లక్షపై రూ. 39వేల వడ్డీ
Related Posts:
మోడీ వైపు గనక వేలు చూపిస్తే.. కోసి చేతిలో పెడతాం..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలుషిమ్లా : లోక్సభ ఎన్నికల వేళ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. విచక్షణ లేకుండా ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని చోట్ల కేసుల… Read More
కోలంబోకు దగ్గరలో మరో బాంబు పేలుడుశ్రీలంక లో నేడు మరో బాంబు పేలిందని లంక పోలీసులు తెలిపారు. రాజధాని కొలంబో కు 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న పుగోడా లోని మేజిస్ట్రేట్ కోర్టు వెనకాల ఉన్న ఖాల… Read More
ముందస్తుగా సీట్లు బ్లాక్ చేయడమా..? ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు హైకోర్టు మొట్టికాయ..!హైదరాబాద్: ప్రయివేటు కాలేజీల కోటా వ్యవహారం పై హైకోర్ట్ కొరడా ఝుళిపించింది. కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా, మాప్ అప్ రౌండ్ కింద సీట్లు భర్తీ చేసేందు… Read More
ఈవీఎంలను పేల్చేస్తాం : బ్యాంకులకు వదిలిపెట్టం : విశాఖ లో కలకలం..!విశాఖలో ఓ బెదిరింపు మెసేజ్ కలకలం సృష్టించింది. ఈవీఎంలే టార్గెట్గా పేలుళ్లకు పాల్పడతామంటూ వచ్చిన మెసేజ్ ఓ బ్యాంకు మేనేజర్కు రావటంతో అది పోల… Read More
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జేఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలసెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ రీసె… Read More
0 comments:
Post a Comment