ఏపీలో ఇంటిపన్ను చెల్లింపుదారులకు మంచి అవకాశం లభించింది. పన్నుపెంపుకు సిద్దమవుతున్న ప్రభుత్వం మధ్యలో ఇచ్చిన ఓ వెసులుబాటు ఇప్పుడు ఆస్తిపన్ను చెల్లింపుదారులకు వరం కానుంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి చెల్లించాల్సిన పన్నును ఏప్రిల్ నెలలో చెల్లిస్తే ఐదుశాతం రాయితీ ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ప్రభుత్వం పరోక్షంగా మరో డెడ్లైన్ ఇచ్చింది. దీన్ని సద్వినియోగం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wLTWj4
ఏపీలో ఇంటిపన్ను చెల్లిస్తున్నారా ? ఈ బంపర్ ఆపర్ మీకోసమే- త్వరపడండి
Related Posts:
బీజేపీ దెబ్బకు గులాబీ బాస్ కేసీఆర్ అలెర్ట్ .. పార్టీ పై ఫోకస్ .. జిల్లాల పర్యటనకు శ్రీకారం!!తెలంగాణా సీఎం కేసీఆర్ ఇప్పుడు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారా ? అందులో భాగంగా ఆయన జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారా ? సొంత జిల్లా సిద్దిపేటలో … Read More
అంబానీల ఇంట నవ తరం ఆరంభం: రూ.వేల కోట్లకు వారసుడొచ్చాడు: కొత్త పాత్రలో ముఖేష్-నీతాముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట వారసుడు జన్మించాడు. ముఖేష్ అంబానీ-నీతా అంబానీ ఇక గ్రాండ్ పేరెంట్స్ అయ్యారు… Read More
డోర్ డెలివరీ... తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవల్లో కీలక ముందడుగు.. ప్రారంభించిన మంత్రి పువ్వాడతెలంగాణ ఆర్టీసీ కార్గో విభాగం మరో అడుగు ముందుకు వేసింది. ప్రయోగాత్మకంగా గురువారం (డిసెంబర్ 10) నుంచి పార్శిల్ డోర్ డెలివరీ సేవలు ప్రారంభించింది. ఈ మేర… Read More
రాములమ్మ రాకడ కాస్త ఆలస్యం.!నెల రోజుల ముందైతే తన ఖాతాలో రెండు విజయాలు.!ఇప్పుడేంటి కర్తవ్యం?హైదరాబాద్ : రాజకీయాల్లో చిత్రి విచిత్రి పరిణామాలు చోటుచేసుకుంటాయి. రాజకీయంగా తమతమ పార్టీలకు వీర విధేయులుగా ముద్ర వేసుకున్న నేతలు కూడా కొన్ని సందర్బాంల… Read More
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా.. 618 మందికి వైరస్, ముగ్గురి మృత్యువాత..ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 500 నుంచి 600 లోపు కేసులు వస్తున్నాయి. వైరస్ కేసుల కన్నా రికవరీ కేసులే ఎక్కువగా ఉన్న… Read More
0 comments:
Post a Comment