మున్సిపాల్టీ ఎన్నికల్లో సర్వేలన్నీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని..స్థానిక సంస్థల తరహాలో ఏకపక్షంగా గెలవాల్సిందేనని ముఖ్యమంత్రి..టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేసారు. మంత్రులు..ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుంటూ పార్టీ గెలుపుకు పని చేయాలని నిర్దేశించారు. మున్సిపాల్టీలు పోతే..అక్కడి మంత్రుల పదవులు సైతం పోతాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఎమ్మెల్యేలు కేడర్తో మమేకం కావాలని...ప్రతీ మున్సిపాల్టీ పరిధిలో ఆత్మీయ సమావేశాలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QI7FDu
మున్సిపాల్టీలు పోతే..మంత్రి పదవులు పోతాయి: ఏకపక్షంగా గెలవాల్సిందే: కేసీఆర్ హెచ్చరిక!
Related Posts:
అది నకిలీ ఆడియో: నిజమని నిరూపిస్తే రాజకీయ సన్యాసం: ప్రతిపక్ష నేత యడ్యూరప్పబెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ చేస్తోన్న ప్రయత్నాలు బూమర… Read More
నేను `తెలుగు మహిళ`ను కాను..తెలుగు ఒక్క ముక్క కూడా రాదు: ముఖ్యమంత్రి సతీమణిబెంగళూరు: `తెలుగు మహిళ` అని ఆమెకు గుర్తింపు ఉంది. స్వరాష్ట్రం వారిని వదిలేసి, తెలుగు వారి కోసం కృషి చేస్తారనే అపవాదు కూడా ఉంది. తన భార్య తెలుగు కుటుంబ… Read More
కాంగ్రెస్కు దేశభక్తి పట్టదు, పారికర్ సమాధానం ఏది: రాహుల్-ఓ పత్రికకు నిర్మల ప్రశ్నన్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి పట్టదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. మల్టీనేషనల్ కంపెనీల కోసమే కాంగ్రెస్ పార్టీ తమ పైన బురద జల్… Read More
అసమ్మతి: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద వేటు, సీఎల్ పీ సమావేశం, ఆపరేషన్ కమల, ప్రభుత్వం !బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసహనం వ్యక్తం చేసిన నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని మాజీ మ… Read More
రేవంత్ రెడ్డి కి బంపర్ ఆఫర్ ఇచ్చిన అధిష్టానం..! ఆలోచించి చెప్తానన్న ఫైర్ బ్రాండ్..!!హైదరాబాద్ : కాలం వీరుడికి ఎప్పుడూ సలాం చేస్తుంది. అలాగే రాజకీయల్లో సామర్థ్యం ఉన్న నేతకు అవకాశాలు ఎప్పుడూ వెతుక్కుంటూ వస్తాయి. రాజకీయాల్లో ప్ర… Read More
0 comments:
Post a Comment