వెటర్నరీ వైద్యురాలు హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నా... తెలంగాణ సీఎం కేసీఆర్ కనీసం స్పందించరా...? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆయన హెచ్చరించారు. భువనగిరిలో పార్టీ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక రెడ్డి హత్యపై ఆయన మాట్లాడుతూ...హైదరాబాద్తో పాటు వరంగల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P68c18
సీఎం కనీసం స్పందించారా....? వెటర్నరీ వైద్యురాలి హత్యపై లక్ష్మణ్
Related Posts:
రేపు ఏపీలో బీజేపీ-జనసేన నిరసనలు... చాలా కాలం తర్వాత ఉమ్మడిగా..ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మొదలయ్యాక రాజకీయాలకు దూరంగా ఉంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. మిత్రపక్షమైన బీజ… Read More
23శాతం ఢిల్లీ నివాసితుల్లో కరోనావైరస్ యాంటీబాడీస్ ఉన్నాయి: సర్వేఢిల్లీ: కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ సెరో-సర్వే తమ స్టడీ ద్వారా ఒక విషయాన్ని వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో శరవేగంగా కరోనావైరస్ వ్యాప్తి … Read More
మాజీ ప్రధాని కూతురికి కేసీఆర్ ఆఫర్!.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా వాణిదేవి?.. టీఆర్ఎస్ అనూహ్య ఎత్తుగడ..తెలంగాణలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అనూహ్య ఎత్తుగడలను సిద్ధం చేసింది. ప్రతిపక్ష పార్టీలుగానీ, సొంత నేతలుగానీ నోరెత్తలేని వి… Read More
ఏపీలో 52 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు, నెలాఖరులోగా నియామకం, 12 మంది డైరెక్టర్లు: సీఎం జగన్52 రకాల బీసీ కార్పొరేషన్ల చైర్మన్లను నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలాఖరులోపు చైర్మన్ల నియామక ప్రక్రియ పూర్తి కావాలని అధికారు… Read More
lockdown: పక్కింటోళ్లు తరిమేశారు, కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదు, తప్పు మాది కాదు, సీఎం!బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని, ప్రజల సహకారం ముఖ్యమని కర్ణాటక సీఎం బీఎస్. యడియ… Read More
0 comments:
Post a Comment