బెంగళూరు/ కోలారు: మఠంలో స్వామిజీకి పాద పూజ చెయ్యడానికి వెళ్లిన 20 ఏళ్ల యువతిని అదే స్వామిజీ లేపుకుపోయాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మఠంలో స్వామిజీ రొమాన్స్ చేస్తున్నాడని వెలుగు చూడటంతో భక్తులు హడలిపోయారు. మఠంలో పూజలు చేసి దేవుడిని ప్రార్థించడానికి వెళ్లిన అమ్మాయితో స్వామిజీ పరారైనాడని జోరుగా ప్రచారం జరగడంతో ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T1Giqr
మఠంలో స్వామిజీ రొమాన్స్, 20 ఏళ్ల అమ్మాయితో ఎస్కేప్, తిరుమలలో పెళ్లి ?, ఎంతపని చేశావురా దేవుడా !
Related Posts:
విన్నపాలు వినవలె: మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి..ప్రధానిని కలిసిన సీఎంఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని మోడీని కలిశారు. ఫొణి తుఫాను తర్వాత పట్నాయక్ ప్రధానిని ఢిల్లీ వెళ్లి కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మోడీ లోక్… Read More
ఏనుగు పిల్ల శవయాత్రను నిర్వహించిన తోటి ఏనుగులు...!నెట్టింట్లో ఓ వీడియో హల్చల్ చేస్తుంది...చనిపోయిన ఏనుగు పిల్లను దహన సంస్కరాలు చేసేందుకు ఏనుగులన్ని కలిసి వెళుతున్న వీడీయోను చూసి నెటిజన్ల హర్ట్ బ్రేక్… Read More
నమ్మకం ఉంచండి.. అప్పులన్నీ తీర్చేస్తాం..ముంబై : అడాగ్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రుణ చెల్లింపులకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. మంగళవారం జరిగిన మీటింగ్లో ఆయన ఈ హా… Read More
అయ్యో .. రాహుల్, బంగ్లా ఖాళీ చెయాలని నోటీసులు ...న్యూఢిల్లీ : 17వ లోక్సభ కొలువుదీరిన నేపథ్యంలో ఢిల్లీలో మాజీ ఎంపీలు తమ బంగ్లాను ఖాళీ చేయాలని లోక్సభ సెక్రటరీ జాబితా రూపొందించింది. అయితే ఇందులో రాహుల… Read More
AN-32 ఐఏఎఫ్ ట్రాన్స్పోర్ట్ విమాన శకలాలు...అరుణాచల్ ప్రదేశ్లో...ఎట్టకేలకు జూన్ 3న మిస్సైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం an-32 మిలిటరీ ట్రాన్స్ పోర్టో విమాన శకలాలను కనుగొన్నట్టు ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు తెలిపారు… Read More
0 comments:
Post a Comment