ఓ పిజ్జా డెలివరీ బాయ్ తన సెల్ఫోన్ నంబర్ను వాట్సాప్ అడల్ట్ గ్రూపుల్లో షేర్ చేశాడని తమిళ నటి గాయత్రి సాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్దిరోజులుగా తన సెల్ఫోన్కు విపరీతమైన ఫోన్లు,వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయని.. అసభ్యకర పదజాలంతో తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్లోనూ షేర్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PrlWV9
నటికి చేదు అనుభవం.. పిజ్జా డెలివరీ బాయ్ నిర్వాకంతో నరకం..
Related Posts:
అనుకున్నదే జరిగింది: కర్ణాటక శాసన సభా సమావేశాలు వాయిదా, రాత్రి అసెంబ్లీలో బీజేపీ ధర్నా !బెంగళూరు: కర్ణాటకలో అధికారం కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలు వారు అనుకున్నది సాదించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి అవ… Read More
సభలో బీజేపీ సభ్యుల బైఠాయింపు: రాత్రంతా ధర్నా కొనసాగించాలని నిర్ణయం!బెంగళూరు: అనూహ్యం! బలపరీక్ష నిర్వహించకుండానే కర్ణాటక శాసనసభ సమావేశాలు శుక్రవారం నాటికి వాయిదా పడ్డాయి. గురువారం సాయంత్రం సభలో అధికార కా… Read More
ఒకే అమ్మాయి కోసం 5గురు యువకులు... ఇరువర్గాలు కత్తులతో దాడులు...!ఒకే అమ్మాయిని అయిదుగురు అబ్బాయిలు ప్రేమించారు. దీంతో నేనేంటే నేనంటూ ఇద్దరు అబ్బాయిలు ఘర్షణకు దిగారు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. … Read More
ఒకటి కాదు రెండు కాదు.. ఐదోసారి వరించిన విజయం : ఐఏఎస్క ఎంపికైన బీఎస్ఎఫ్ జవానులుధియానా : పట్టుదలతో శ్రమించాలే గానీ విజయం దానంతట అదే వస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఎన్నిసార్లైనా క్రమం తప్పకుండా ప్రయత్నం చేయాలని టాపర్లు రుజువు చేస… Read More
పీసిసి ఛీఫ్ గా రేవంత్ రెడ్డి..? టీ కాంగ్రెస్ లో అనూహ్య మార్పులకు శ్రీకారం చుడుతున్న హైకమాండ్..!!హైదరాబాద్ : క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల పీసీసీలను మార్చాలని కూడా ఆ ప… Read More
0 comments:
Post a Comment