ఓ పిజ్జా డెలివరీ బాయ్ తన సెల్ఫోన్ నంబర్ను వాట్సాప్ అడల్ట్ గ్రూపుల్లో షేర్ చేశాడని తమిళ నటి గాయత్రి సాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్దిరోజులుగా తన సెల్ఫోన్కు విపరీతమైన ఫోన్లు,వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయని.. అసభ్యకర పదజాలంతో తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్లోనూ షేర్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PrlWV9
Thursday, February 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment