ఓ పిజ్జా డెలివరీ బాయ్ తన సెల్ఫోన్ నంబర్ను వాట్సాప్ అడల్ట్ గ్రూపుల్లో షేర్ చేశాడని తమిళ నటి గాయత్రి సాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్దిరోజులుగా తన సెల్ఫోన్కు విపరీతమైన ఫోన్లు,వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయని.. అసభ్యకర పదజాలంతో తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్లోనూ షేర్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PrlWV9
నటికి చేదు అనుభవం.. పిజ్జా డెలివరీ బాయ్ నిర్వాకంతో నరకం..
Related Posts:
మానిక్కం ఠాగూర్తో కొండా దంపతుల భేటీ: పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో మీట్..తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. పీసీసీ చీఫ్ ఎంపిక కోసం హైదరాబాద్ వచ్చిన ఇంచార్జీ మానిక్కం ఠాగూర్.. నేతలతో కూడా భేటీ అవుతున్నారు. వీరిలో కొంద… Read More
మగవాళ్లు జీన్స్, టీషర్ట్ వేసుకోవద్దు -ఆడవాళ్లకు ఏదైనా ఓకే -ఉద్యోగులకు మహా సర్కార్ హుకుంఇండియాలోనే ఓ వైపు మల్టీనేషనల్ కంపెనీలు పొట్టి దుస్తులను కూడా అనుమతిస్తుండగా.. ప్రజలతో నేరుగా మమేకం అయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం కఠినమైన డ్రెస్ కోడ… Read More
Eluru వింత వ్యాధి: ఆ రెండు ఆహార పదార్థాలపై అనుమానం: పరిశోధకులు చెబుతున్నదేమిటి..?ఏలూరు: ఏలూరులో వింత వ్యాధి బారిన పడిన వారి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ను పరిశీలిస్తే చాలా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితుల రక్త నమూనాలను … Read More
కేసీఆర్ పతనానికి వరంగల్ లో మూడో అడుగు.. టీఆర్ఎస్ ను తరిమి కొట్టాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒక రోజు కూడా సెలవు మోడీ పాలన చేస్తుంటే, రాష్ట… Read More
ఇటు మిస్టరీ -అటు కొత్త రకం వ్యాధి -దేశంలో తొలిసారి -ఆఫ్రికా నుంచి మనకు -ప్రాణాంతకమా?సహజ మరణాలకుతోడు ఈ ఏడాది కాలంలో కరోనా మహమ్మారి వల్ల అదనంగా 1.5లక్షల మంది బలైపోయారు. వైరస్ భయాలు తొలిగిపోకముందే ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో అంతుచిక్కని వ్… Read More
0 comments:
Post a Comment