Thursday, December 12, 2019

నన్ను అవమానించేందుకే అసెంబ్లీ: ట్విట్టర్‌లో చంద్రబాబు నాయుడు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని, పూర్తిగా ప్రజా సమస్యలను పక్కన పెట్టి తనపై విమర్శలు చేసేందుకే అసెంబ్లీని ఉపయోగించుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ కొనసాగేది... సమస్యలు పరిష్కరించడానికా... లేక తనను అవమానించడానికా అంటూ... ప్రభుత్వాన్ని నిలదీశాడు. సభలో జరిగిన పరిణామాలపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38ABCxh

Related Posts:

0 comments:

Post a Comment