టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని, పూర్తిగా ప్రజా సమస్యలను పక్కన పెట్టి తనపై విమర్శలు చేసేందుకే అసెంబ్లీని ఉపయోగించుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ కొనసాగేది... సమస్యలు పరిష్కరించడానికా... లేక తనను అవమానించడానికా అంటూ... ప్రభుత్వాన్ని నిలదీశాడు. సభలో జరిగిన పరిణామాలపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38ABCxh
నన్ను అవమానించేందుకే అసెంబ్లీ: ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు
Related Posts:
వివేకా హత్యలో అతడిమీదే అనుమానాలు : సిబిఐ విచారణకు వైసిపి డిమాండ్ : జగన్ నివాళి ..!వైయస వివేకానందరెడ్డి హత్య పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగానూ టిడిపి- వైసిపి మధ్య ఆరోపణలు తీవ్ర స్థాయికి వెళ్తున్నాయి. వివేకా హ… Read More
లక్ష గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్రైల్వే రిక్రూట్ మెంట్ సెల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా లక్షకు పైగా గ్రూపు డి పోస్టులను భర్తీ చేయనున్నా… Read More
మనుషులా? బొమ్మలా?: పబ్జీ గేమ్ తరహాలో జనాన్ని కాల్చి పడేశాడు! మృతదేహాలపైనా బుల్లెట్ల వర్షంక్రైస్ట్ చర్చ్: పబ్జీ గేమ్ తెలుసుగా! ఈ మధ్యే మనదేశంలో బాగా పాపులర్ అయిన అత్యంత ప్రమాదకరమైన ఆన్ లైన్ గేమ్. మనదేశంలో దాదాపు సగం మంది జనాభా దీనికి బానిసల… Read More
2009లో భారత్ ఏకాకి, ఇప్పుడు ప్రపంచ దేశాల మద్దతు: రాహుల్కు సుష్మా స్వరాజ్ దిమ్మతిరిగే కౌంటర్న్యూఢిల్లీ: జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల… Read More
వివేకా హత్యతో సంబంధం ఉంటే నడిరోడ్డు మీద కాల్చి చంపండి..! టీడిపి సతీష్ రెడ్డి ఘాటు స్పందన..!కడప/హైదరాబాద్ : వివేకానంద రెడ్డి హత్యపై ఆరోపణలు ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి, అదికార టీడిపి, ప్రతి పక్ష వైసిపి నేతల మద్య మాట… Read More
0 comments:
Post a Comment