చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో త్రివిద దళాలు మరింత సమిష్టిగా కలిసి పనిచేసేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఫోర్ స్టార్ జనరల్, ఆ స్థాయి కన్నా ఎక్కువ కలిగిన వారిని నియమిస్తారు. సీడీఎస్ నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ELqCQ6
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకానికి కేంద్రం ఓకే, త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం
Related Posts:
మూడురోజుల్లో రెండోసారి: ఢిల్లీ షహీన్ బాగ్ వద్ద కాల్పుల మోత.. నిందితుడి పట్టివేత.. !న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని షహీన్ బాగ్ ప్రాంతం మరోసారి తుపాకీ కాల్పుల మోతతో మారుమోగిపోయింది. మూడురోజుల కిందటే ఉత్తర ప్రదేశ్ గౌతమబుద్ధ నగర్ జిల్లా జెవర… Read More
నిర్మలమ్మ బడ్జెట్తో లబ్ధి పొందుతున్న ప్రైవేట్ సంస్థలు ఇవే..!న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే భారం మోడీ సర్కార్పై ఉంది. గత 11 ఏళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పతనం కాలేదు. ఒకప్పుడు భారత దే… Read More
బీజేపీ ఎంపీలకే బడ్జెట్ అర్థంకాలేదు.. నా రేటింగ్ 1 నుంచి 0: చిదంబరం సంచలన కామెంట్లుస్వతంత్రభారత చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన నిర్మలా సీతారమన్ బడ్జెట్ ప్రసంగం.. చాలా చప్పగా, నీరసంగా సాగిందని, 160 నిమిషాల ప్రసంగం విని దేశ ప్రజలంతా నీరసి… Read More
Budget 2020: మినిమం గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్, టూరిజానికి బూస్ట్, బడ్జెట్పై ప్రధాని మోడీమినిమం గవర్నమెంట్ మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దూరదృష్టితో బడ్జెట్ రూపొందించామని, వెంటనే ఫలాలు అందబోమని పరోక్షంగా … Read More
ఎల్ఐసీ వాటాలు అమ్మితే తప్పేంటి? రాహుల్పై విరుచుకపడ్డ పియూష్ గోయల్కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (… Read More
0 comments:
Post a Comment