స్వతంత్రభారత చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన నిర్మలా సీతారమన్ బడ్జెట్ ప్రసంగం.. చాలా చప్పగా, నీరసంగా సాగిందని, 160 నిమిషాల ప్రసంగం విని దేశ ప్రజలంతా నీరసించిపోయారని, అసలు ఆర్థిక మంత్రి ఏం మాట్లాడారో, దేశానికి ఎలాంటి దిశచూపాలనుకున్నారో హార్డ్ కోర్ బీజేపీ ఎంపీలకు కూడా అర్థంకాలేదని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం విమర్శించారు. ఆర్థిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ufkc4F
బీజేపీ ఎంపీలకే బడ్జెట్ అర్థంకాలేదు.. నా రేటింగ్ 1 నుంచి 0: చిదంబరం సంచలన కామెంట్లు
Related Posts:
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ది ఆత్మహత్యా ? హత్యా ? ఏం తేల్చారు . సీబీఐ కి మహారాష్ట్ర హోం మంత్రి ప్రశ్నలుబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ విచారణ జరుపుతుంది. సుశాంత్ మృతి చెంది ఇంత కాలం అవుతున్నా ఆయన మరణంపై సీబీఐ దర్యాప్… Read More
శిక్ష భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా..: హాథ్రస్ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిజ్ఞలక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్లో 19ఏళ్ల అమ్మాయి అత్యాచారం, దారుణ హత్యపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అం… Read More
చైనాలో కనీవినీ ఎరుగని దారుణం - ఒకేసారి 4వేల పెంపుడు జంతువులు బలి - తిండి, నీరు లేక..ప్రపంచమంతా వైరస్ విలయంతో విలవిల్లాడుతున్నా.. కరోనా పుట్టినిల్లయిన చైనాలో మొన్న జులైలో ‘కుక్క మాసం వేడుకలు' గొప్పగా జరిగాయి. వేలాది శునకాలు చంపి తినడంప… Read More
హర్షకుమార్ తిరిగి సొంతగూటికే! రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్లో చేరనున్న మాజీ ఎంపీరాజమహేంద్రవరం: మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తిరిగి సొంతగూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. తిరిగి రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసేందుకు ప్రయత్నాలు చేస… Read More
కేసీఆర్ గారికి విజ్ఞప్తి... దయచేసి ఆ విషయంలో చొరవ చూపాలని... కన్నీళ్లు పెట్టుకున్న శివ బాలాజీ భార్యఫీజుల విషయంలో ప్రేవేట్ స్కూళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయంటూ ఇటీవల నటుడు శివ బాలాజీ,అతని భార్య మధుమిత గొంతెత్తిన సంగతి తెలిసిందే. మణికొండలోని ఓ ప… Read More
0 comments:
Post a Comment