స్వతంత్రభారత చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన నిర్మలా సీతారమన్ బడ్జెట్ ప్రసంగం.. చాలా చప్పగా, నీరసంగా సాగిందని, 160 నిమిషాల ప్రసంగం విని దేశ ప్రజలంతా నీరసించిపోయారని, అసలు ఆర్థిక మంత్రి ఏం మాట్లాడారో, దేశానికి ఎలాంటి దిశచూపాలనుకున్నారో హార్డ్ కోర్ బీజేపీ ఎంపీలకు కూడా అర్థంకాలేదని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం విమర్శించారు. ఆర్థిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ufkc4F
Saturday, February 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment