Saturday, February 1, 2020

మూడురోజుల్లో రెండోసారి: ఢిల్లీ షహీన్ బాగ్ వద్ద కాల్పుల మోత.. నిందితుడి పట్టివేత.. !

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని షహీన్ బాగ్ ప్రాంతం మరోసారి తుపాకీ కాల్పుల మోతతో మారుమోగిపోయింది. మూడురోజుల కిందటే ఉత్తర ప్రదేశ్ గౌతమబుద్ధ నగర్ జిల్లా జెవర్ ప్రాంతానికి చెందిన రామ్‌భక్త్ గోపాల్ శర్మ.. కాల్పులు జరిపిన సంఘటనను విస్మరించకముందే అలాంటి ఉదంతమే శనివారం చోటు చేసుకుంది. ఈ తాజా ఘటనలో ఎవరూ గాయపడలేదు. నిందితుడిని పోలీసులు అదుపులోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uX219b

Related Posts:

0 comments:

Post a Comment