మినిమం గవర్నమెంట్ మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దూరదృష్టితో బడ్జెట్ రూపొందించామని, వెంటనే ఫలాలు అందబోమని పరోక్షంగా అంగీకరించారు. పల్లెలు దేశ పట్టుగొమ్మలన్నా మహాత్మా గాంధీ నినాదం మేరకు గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రధాని మోడీ స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38XY8j5
Budget 2020: మినిమం గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్, టూరిజానికి బూస్ట్, బడ్జెట్పై ప్రధాని మోడీ
Related Posts:
చేతులు కాలాక : కాంగ్రెస్ సమీక్ష.. సీనియర్లపై రాహుల్ గుస్సా.. కొద్దిరోజులు అందరికీ దూరంన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవీకి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ప్రతిపాదనను సీడబ్ల్… Read More
నేడు వారణాశిలో మోదీ 5 కిలోమీటర్ల విజయోత్సవ ర్యాలీ .. భారీ ఏర్పాట్లులోక్ సభ ఎన్నికల్లో వారణాసి నుంచి రెండోసారి ఘన విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాశిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఇవాళ ఆ నియోజకవర… Read More
వారణాసిలో మోడీ: ఘన విజయం ఇచ్చినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలపనున్న ప్రధానివారణాసి: లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది బీజేపీ. ఇక సంబురాల్లో ఆపార్టీ ఉంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ తాను పోటీ చేసిన వారణాసి నియోజకవర్… Read More
తిరుమల శ్రీవారి సేవలో కేసీఆర్తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో … Read More
బీఫ్ ఫెస్టివల్పై ఫేస్బుక్లో పోస్టు చేసినందుకు టీచర్ అరెస్టుజార్ఖండ్ : తన ఫేస్బుక్ వాల్పై అనుచిత వ్యాఖ్యలు లేదా పోస్టులు పెట్టినందుకు గాను జమ్షెద్పూర్ పోలీసులు ఓ కాలేజ్ లెక్చరర్ను అరెస్టు చేశారు. రెండేళ్ల క… Read More
0 comments:
Post a Comment