గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే ,టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస్ రావు కేసుల విచారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనపై ఉన్న మొత్తం 18 కేసుల విచారణకు సంబంధించి సీబీఐ విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలోనే ఆయనపై ఉన్న కేసులకు సంబంధించి హైకోర్టు విచారణ జరిపి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3974GNj
Tuesday, December 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment