శంషాబాద్ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న మరో ముఠా పట్టుబడింది. ఇటివల డీఆర్ఐ అధికారులు దాడులను పెంచడంతో పాటు బంగారం స్మగ్లింగ్పై దృష్టి సారించింది. దీంతో శంషాబాద్ వేదికగా జరుగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అధికారుల నిఘాలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. బంగారం తోపాటు అక్రమంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38wZCBB
శంషాబాద్లో భారీగా బంగారం పట్టివేత....!
Related Posts:
వేరే వారికి పుట్టిన బిడ్డకు..: వైఎస్ జగన్ కు నారా లోకేష్ చురకలుఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ మరోసారి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. … Read More
వచ్చేవారం పార్లమెంటు ముందుకు ఎస్పీజీ చట్టసవరణ బిల్లున్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి ఎస్పీజీ రక్షణ తీసివేయడంపై ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటున్న నేపథ్యంలో కేంద్రం వచ్చేవారం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూ… Read More
చంద్రబాబు రాజకీయ జీవితం జుగుప్సాకరం..సుజనా కాల్ డేటా చెప్తుందది : మంత్రి పేర్ని నానీ ఫైర్ఏపీలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపైన ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక తాజాగా ఏపీ మంత్రి పేర్ని నాని టీడీపీ అధినేత చ… Read More
ఇది బాబు జనాల పార్టీ(బీజేపీ).. బ్యాంకు లూటీల భజనా చౌదరి: సుజనా చౌదరిపై విజయసాయి సెటైర్లున్యూఢిల్లీ/అమరావతి: బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శల దాడి కొనసాగుతోంది. ఇప్పటికే ఆ ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు స… Read More
38 లక్షల ట్రాఫిక్ చలాన్లు.. రూ.577 కోట్ల జరిమానాలు.. వాహనదారులపై కొరడాదేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటార్ వెహికిల్ యాక్ట్తో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని, గత ఏడాది సెప్టెంబర్- అక్టోబర్ పోల్చుకొంటే … Read More
0 comments:
Post a Comment