Thursday, December 12, 2019

శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత....!

శంషాబాద్ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్‌ చేస్తున్న మరో ముఠా పట్టుబడింది. ఇటివల డీఆర్ఐ అధికారులు దాడులను పెంచడంతో పాటు బంగారం స్మగ్లింగ్‌పై దృష్టి సారించింది. దీంతో శంషాబాద్ వేదికగా జరుగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అధికారుల నిఘాలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. బంగారం తోపాటు అక్రమంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38wZCBB

Related Posts:

0 comments:

Post a Comment