ఏపీలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపైన ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక తాజాగా ఏపీ మంత్రి పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడు నీచమైన రాజనీతిజ్ఞుడు అంటూ నిప్పులు చెరిగారు పేర్ని నాని.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35sA6Lg
Friday, November 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment