షిల్లాంగ్: పౌరసత్వ సవరణ బిల్లను వ్యతిరేకిస్తూ అగ్నిగుండంలా మారిన ఈశాన్యా రాష్ట్రాల జాబితాలో తాజాగా మేఘాలయా కూడా చేరింది. ఇప్పటిదాకా అస్సాం, త్రిపురలకే పరిమితమైన హింసాత్మక పరిస్థితులు, అల్లర్ల వాతావరణం.. క్రమంగా మేఘాలయాలను కమ్ముకుంటోంది. పరిస్థితిని ముందే పసిగట్టిన అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఎస్ఎంఎస్ లపై నిషేధాన్ని అమలు చేస్తోంది. రాజధాని షిల్లాంగ్ లో కర్ఫ్యూ విధించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rFL2Hl
మేఘాలయాలో పౌరసత్వ ఉద్రిక్తత: ఇంటర్నెట్ బంద్.. కర్ఫ్యూ విధింపు: సోషల్ మీడియాపై నిఘా
Related Posts:
రాహుల్కే పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలు, సీడబ్ల్యూసీలో ఏం జరిగిందంటే ?న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి సమావేశం (సీడబ్ల్యూసీ)లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.… Read More
మోదీ కంగ్రాట్స్ : డొనాల్డ్ ట్రంప్, ఎన్నికల్లో విజయం తర్వాత విష్ చేసిన పెద్దన్నన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన నరేంద్ర మోదీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోనే కాదు ప్రపంచ దేశాల నుంచి విషెస్ చెప్తున… Read More
జగన్ సమర్ధతకు పరీక్ష..విస్తుపోయే వాస్తవాలు : మోదీ సహకరించకుంటే అంతే...అందుకే ఢిల్లీకి.ఏపీలో భారీ విజయం సాధించిన జగన్కు అసలు పరీక్ష మొదలైంది. ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయటానికి నిర్ణయించారు. తొలి సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు … Read More
షరామామూలే: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా... తిరస్కరించిన హస్తం పార్టీఎన్నికల్లో ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అయితే షరా మామూలుగానే ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధిష్ట… Read More
మెగా బ్రదర్స్ కి అచ్చి రాని రాజకీయం..! ప్రశ్నగా మిగిలిపోనున్న పవన్ ప్రయాణం..!!పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చి, ప్రశ్నగా మిగిలారు. ఉప్పెనలా దూసుకొస్తానంటూ, ఉస… Read More
0 comments:
Post a Comment