Thursday, December 12, 2019

మేఘాలయాలో పౌరసత్వ ఉద్రిక్తత: ఇంటర్నెట్ బంద్.. కర్ఫ్యూ విధింపు: సోషల్ మీడియాపై నిఘా

షిల్లాంగ్: పౌరసత్వ సవరణ బిల్లను వ్యతిరేకిస్తూ అగ్నిగుండంలా మారిన ఈశాన్యా రాష్ట్రాల జాబితాలో తాజాగా మేఘాలయా కూడా చేరింది. ఇప్పటిదాకా అస్సాం, త్రిపురలకే పరిమితమైన హింసాత్మక పరిస్థితులు, అల్లర్ల వాతావరణం.. క్రమంగా మేఘాలయాలను కమ్ముకుంటోంది. పరిస్థితిని ముందే పసిగట్టిన అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఎస్ఎంఎస్ లపై నిషేధాన్ని అమలు చేస్తోంది. రాజధాని షిల్లాంగ్ లో కర్ఫ్యూ విధించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rFL2Hl

Related Posts:

0 comments:

Post a Comment