రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి స్పందించారు. విజయసాయిరెడ్డి చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రపతికి ఎవరు లేఖ రాసినా హోంశాఖకు పంపిస్తారని గుర్తుచేశారు. అర్జీ పెట్టుకున్నా పంపించడం సాధారణమని చెప్పారు. విజయసాయిరెడ్డి రాసిన లేఖతో తన ప్రతిష్టకు భంగం కలుగజేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SpYhXE
విజయసాయి చౌకబారు రాజకీయాలు మానుకో, వారం వారం కోర్టు మెట్లు ఎక్కుతూ, రాష్ట్రపతికి లేఖపై సుజనా
Related Posts:
హర్యానాలో గోపాల్ కందా మద్దతు తీసుకోబోం.. నేరచరిత్ర అని కొత్త పల్లవి అందుకున్న రవిశంకర్బోడి మల్లన్న సామెత ప్రస్తుత రాజకీయాలకు కరెక్టుగా సరిపోతోంది. అధికారమే పరమావధిగా వ్యవహరిస్తూ సిద్ధాంతాలకు రాజకీయ పార్టీలు, నేతుల తూట్లు పొడుస్తున్నారు.… Read More
సీఎం మీద కేసు, విచారణకు డేట్ ఫిక్, ఆపరేషన్ కమల, ఎమ్మెల్యేలకు రూ. కోట్లు ఆఫర్ !బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద నమోదైన కేసు విచారణకు డేట్ ఫిక్స్ అయ్యింది. బీఎస్. యడియూరప్ప కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో… Read More
నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంపాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి ఆసుపత్రి పాలు అయ్యాడు. శనివారం మధ్యహ్నం ఆయనకు గుండెపోటు రావడంతో లాహోర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అంద… Read More
ఐఫోన్పై ట్రంప్ అసంతృప్తి...యాపిల్ సీఈఓకు ట్వీట్, ఏం చేశాడంటే.?వాషింగ్టన్: ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ను తీసుకొచ్చిందో అందరికీ తెలుసు. ఐఫోన్ ఒక స్టేటస్కు సింబల్గా మారింది. చాలామంది వీవీఐపీల చేతిలో ఐఫోన్… Read More
వెంటపడి ప్రేమించావు! ఇప్పుడేమో ముఖంచాటేస్తావా?: యువకుడిపై ప్రియురాలు యాసిడ్ దాడిలక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి.. తను ప్రేమించిన వ్యక్తిపై యాసిడ్ ద… Read More
0 comments:
Post a Comment