Tuesday, December 24, 2019

విజయసాయి చౌకబారు రాజకీయాలు మానుకో, వారం వారం కోర్టు మెట్లు ఎక్కుతూ, రాష్ట్రపతికి లేఖపై సుజనా

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి స్పందించారు. విజయసాయిరెడ్డి చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రపతికి ఎవరు లేఖ రాసినా హోంశాఖకు పంపిస్తారని గుర్తుచేశారు. అర్జీ పెట్టుకున్నా పంపించడం సాధారణమని చెప్పారు. విజయసాయిరెడ్డి రాసిన లేఖతో తన ప్రతిష్టకు భంగం కలుగజేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. 

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SpYhXE

Related Posts:

0 comments:

Post a Comment