Saturday, October 26, 2019

హర్యానాలో గోపాల్ కందా మద్దతు తీసుకోబోం.. నేరచరిత్ర అని కొత్త పల్లవి అందుకున్న రవిశంకర్

బోడి మల్లన్న సామెత ప్రస్తుత రాజకీయాలకు కరెక్టుగా సరిపోతోంది. అధికారమే పరమావధిగా వ్యవహరిస్తూ సిద్ధాంతాలకు రాజకీయ పార్టీలు, నేతుల తూట్లు పొడుస్తున్నారు. హర్యానాలో ఏ పార్టీ మెజార్టీ రాకపోవడంతో.. అధికార బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తెగ ప్రయత్నాలు చేసింది. నేరచరిత్ర తదితర అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. కానీ జేజేపీ మద్దతు ఇస్తామని చెప్పడంతో కొత్త పల్లవి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NfWJLv

0 comments:

Post a Comment