బోడి మల్లన్న సామెత ప్రస్తుత రాజకీయాలకు కరెక్టుగా సరిపోతోంది. అధికారమే పరమావధిగా వ్యవహరిస్తూ సిద్ధాంతాలకు రాజకీయ పార్టీలు, నేతుల తూట్లు పొడుస్తున్నారు. హర్యానాలో ఏ పార్టీ మెజార్టీ రాకపోవడంతో.. అధికార బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తెగ ప్రయత్నాలు చేసింది. నేరచరిత్ర తదితర అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. కానీ జేజేపీ మద్దతు ఇస్తామని చెప్పడంతో కొత్త పల్లవి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NfWJLv
హర్యానాలో గోపాల్ కందా మద్దతు తీసుకోబోం.. నేరచరిత్ర అని కొత్త పల్లవి అందుకున్న రవిశంకర్
Related Posts:
రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం, 300 కేజీల బంగారు బిస్కెట్ల వివరాలు ఇవ్వండి, హై కోర్టు !బెంగళూరు: కర్ణాటకతో పాటు అనేక రాష్ట్రాల్లో సంచలనం రేపిన రూ. వేల కోట్ల ఐఎంఏ జ్యూవెలర్స్ స్కాం కేసులో స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ల వివరాలు ఇవ్వాల… Read More
2021లోనే కశ్మీర్ ఎన్నికలు ...? డీలిమిటేషన్ ప్రక్రియ ఆలస్యంజమ్ము కశ్మీర్లో ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఆక్టోబర్ 31 నుండి అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగనుంది. కొత్తగా ఎర్పడి… Read More
ఎన్నికలు ఏవైనా విజయం మాదే.. ఆ ఎలక్షన్లపై కూడా కేటీఆర్ ధీమా..!హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ క్రమక్రమంగా ప్రజలకు దగ్గరై బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఎంతలా అం… Read More
కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. హైదరాబాద్ భూములు అమ్మి పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తాం..!హైదరాబాద్ : పాలమూరు జిల్లాను పాలు గారే జిల్లాగా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామంటూ భరోసా కల్పించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్లో విలువైన భూములు అమ్మ… Read More
75 నూతన మెడికల్ కాలేజీలు : కేంద్ర క్యాబినెట్ నిర్ణయందేశంలో మరో 75 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వార అదనంగా 15,700 మెడికల్ సీట్లు పెరగనున్నన్నట్టు కేంద్రమ… Read More
0 comments:
Post a Comment