బోడి మల్లన్న సామెత ప్రస్తుత రాజకీయాలకు కరెక్టుగా సరిపోతోంది. అధికారమే పరమావధిగా వ్యవహరిస్తూ సిద్ధాంతాలకు రాజకీయ పార్టీలు, నేతుల తూట్లు పొడుస్తున్నారు. హర్యానాలో ఏ పార్టీ మెజార్టీ రాకపోవడంతో.. అధికార బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తెగ ప్రయత్నాలు చేసింది. నేరచరిత్ర తదితర అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. కానీ జేజేపీ మద్దతు ఇస్తామని చెప్పడంతో కొత్త పల్లవి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NfWJLv
Saturday, October 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment