మహా నగరాల్లో ఆటోడ్రైవర్ల మోసాలు అంతా ఇంతా కాదు, మోసాలకు అడ్డుకట్టవేసేందుకు నిబంధనలు ఉన్నా..., వాటిని యధేచ్చగా ఉల్లంఘిస్తూ...అడ్డుఅదుపు లేకుండా.... ప్రయాణికులపై భారాన్ని వేస్తారు...అవసరాన్ని బట్టి డబ్బులు గుంజుతారు. మీటరు ఉన్నా వేసేందుకు అంగీకరించరు. దీంతో చాలామంది క్యాబ్లపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే సిలికాన్ వ్యాలి నగరమైన బెంగళూర్లో పోలీసులు కొత్త స్కెచ్ వేశారు. ప్రయాణాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pae21C
ప్రయాణికుల్లా పోలీసులు.. ఆటోడ్రైవర్లకు షాక్..
Related Posts:
YS Jagan: దిశ చట్టం ఆమోదంపై విద్యార్థినుల్లో హర్షాతిరేకాలు: కొండంత అండగా..!అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ దిశ చట్టాన్ని శాసనసభ ఆమోదించడం పట్ల విద్యార్థినుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఈ చట్టం… Read More
2019 సుప్రీంకోర్టు తీర్పులు: అయోధ్య నుంచి శబరిమల ఆర్టీఐ రాఫెల్ వరకు..!ఈ ఏడాది సుప్రీం కోర్టు పలు కీలక కేసులపై తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 17న రాజీనామా చేశారు. అయితే తాను పద… Read More
నారీ''మణు''లు: ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల్లో నిర్మలా సీతారామన్కు చోటుకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హెచ్సీఎల్ కార్పొరేషన్ సీఈఓ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోషిణి నాడార్ బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుం… Read More
రాజధాని తరలింపుపై బోత్స అధికారిక సమాధానంఏపీ రాజధాని, అమరావతి నుండి ఎక్కడికి తరలించడం లేదని రాష్ట్ర పురపాలక శాఖమంత్రి బోత్స సత్యనారయణ అధికారింగా సమాధానం ఇచ్చారు. మండలి సమావేశాల్లో భాగంగా ఎమ్మ… Read More
తిరుమలలో విషాదం: పాల వ్యాన్ కింద పడి భక్తుడు మృతి, ఇలా చేయొద్దంటూ రమణదీక్షితుల వినతితిరుపతి: తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం లారీ కిందకు దూకి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రీవారి పూజా కైంకర్యాల కోసం పాలను తీ… Read More
0 comments:
Post a Comment