సుడాన్: సుడాన్లో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందగా అందులో 18 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఓ సెరామిక్ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్నట్లు ఇండియన్ మిషన్ తెలిపింది. ఇక ఘటన తర్వాత 16 మంది భారతీయుల జాడ కనిపించకుండా పోయిందని పేర్కొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35YISRJ
సూడాన్ ఫ్యాక్టరీలో పేలిన ఎల్పీజీ ట్యాంకర్: 18 మంది భారతీయుల మృతి
Related Posts:
అత్త అని కనికరించని అల్లుడు, వియ్యంకుడు కూడా ...బరేలి : వరకట్న రక్కసి పెనుభూతమవుతోంది. విచక్షణ లేకుండా చేస్తోంది. వావి వరస, మంచి చెడు మరచిపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్లో అలాంటి ఓ ఘటన జరిగింది. తనకు భా… Read More
రేప్ జరిగిందంటే... అందుకు కారణం నువ్వేనంటూ యువతిని గుండు గీసీ, ఊరేగించిన పంచాయితీ పెద్దలుఇటివల గ్రామపంచాయితీల్లో న్యాయం కోసం వెళితే భాదితులనే బహిరంగంగా శిక్షిస్తున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. తమకు అన్యాయం జరిగింది మోర్రో అంటూ పెద్ద మనుష్యు… Read More
36 కోట్ల విరాళం.. అమెజాన్ అడవుల పరిరక్షణకు హీరో చొరవలాస్ఏంజెల్స్ : ప్రపంచ మానవాళికి 20 శాతం ఆక్సిజన్ అందిస్తున్న అమెజాన్ అడవులు కాలిపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అటు హాలీవుడ్ మొదలు ఇటు బ… Read More
బీజేపీకి వైఎస్ జగన్ దెబ్బ, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ? రేసులో బళ్లారి శ్రీరాములు!బెంగళూరు: కర్ణాటకలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారా ? అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. కర్ణాటకలో బీజేపీని మరి… Read More
పవన్ కళ్యాణ్ మాట మార్చారు: సుజనా సవాల్ చేస్తే బయట పెడతాం: మంత్రి బొత్సా మరోసారి సంచలనం..!!రాజధాని అమరావతి పైన మంత్రి బొత్సా వ్యాఖ్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఆయన ఎక్కడా అమరావతి రాజధానిగా ఉంటుందా..ఉండదా అనే విషయం పైన మాత్రం స్పష్టత ఇవ్వటం లేదు… Read More
0 comments:
Post a Comment