సుడాన్: సుడాన్లో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందగా అందులో 18 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఓ సెరామిక్ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్నట్లు ఇండియన్ మిషన్ తెలిపింది. ఇక ఘటన తర్వాత 16 మంది భారతీయుల జాడ కనిపించకుండా పోయిందని పేర్కొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35YISRJ
సూడాన్ ఫ్యాక్టరీలో పేలిన ఎల్పీజీ ట్యాంకర్: 18 మంది భారతీయుల మృతి
Related Posts:
క్యాన్బెర్రా..టీమిండియాకు పీడకల: పేకమేడలా బ్యాటింగ్ లైనప్: వెంటాడుతోన్న ఆ మ్యాచ్: సేమ్ సీన్?క్యాన్బెర్రా: సుదీర్ఘ విరామం అనంతరం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న భారత క్రికెట్ జట్టు.. వన్డే సిరీస్ను ఎలాగూ పోగొట్టుకుంంది. బ్యాక్ అండ్ బ్యాక్ పరాజయా… Read More
విమానంలో 'అడల్ట్ ఎంటర్టైన్మెంట్'.. లోదుస్తులు లేకుండా.. బ్రిటీష్ ఎయిర్వేస్ను కుదిపేస్తున్న వివాదం...విమాన ప్రయాణంలో 'అడల్ట్ ఎంటర్టైన్మెంట్'... ఇప్పుడిదే వివాదం బ్రిటీష్ ఎయిర్లైన్స్ను కుదిపేస్తోంది. ఆ సంస్థలో పనిచేసే ఓ ఎయిర్ హోస్టెస్ తన వృత్తిని అడ… Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: ఆ జిల్లాలో సింగిల్ డిజిట్ కేసులు, రెట్టింపైన రికవరీఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్త కేసుల సంఖ్య 400 లోపే ఉండటం గమనార్హం. అదే సమయ… Read More
సుడులు తిరుగుతూ..తీరం వైపు: దూసుకొస్తోన్న పెనుముప్పు: తీరాన్ని దాటేదెప్పుడో తేలిందిచెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన బురెవి తుఫాన్ మరింత తీవ్ర రూపాన్ని సంతరించుకోనుంది. పెను తుఫాన్గా మారనుంది. శుక్రవారం ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. గంటకు … Read More
కరోనా విలయం: మళ్లీ లాక్ డౌన్? -4న ప్రధాని మోదీ కీలక సమావేశం -అన్ని పార్టీలకు పిలుపుకరోనా విలయానికి సంబంధించి చలికాలం సెకండ్ వేవ్ భయాలు పెరగిపోతున్నాయి. దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలో గత ఏడు దశాబ్దాల్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుత… Read More
0 comments:
Post a Comment