Wednesday, December 4, 2019

సూడాన్‌ ఫ్యాక్టరీలో పేలిన ఎల్పీజీ ట్యాంకర్: 18 మంది భారతీయుల మృతి

సుడాన్: సుడాన్‌లో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందగా అందులో 18 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఓ సెరామిక్ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్నట్లు ఇండియన్ మిషన్ తెలిపింది. ఇక ఘటన తర్వాత 16 మంది భారతీయుల జాడ కనిపించకుండా పోయిందని పేర్కొంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35YISRJ

Related Posts:

0 comments:

Post a Comment