Friday, December 13, 2019

తిరుమలలో విషాదం: పాల వ్యాన్ కింద పడి భక్తుడు మృతి, ఇలా చేయొద్దంటూ రమణదీక్షితుల వినతి

తిరుపతి: తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం లారీ కిందకు దూకి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రీవారి పూజా కైంకర్యాల కోసం పాలను తీసుకుని లారీ వచ్చింది. కొద్ది సేపటి తర్వాత ఆ లారీ తిరిగి కొండపై నుంచి వెళుతుండగా.. రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా లారీ టైర్ల కిందకు దూకాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LSahgn

Related Posts:

0 comments:

Post a Comment