Friday, December 13, 2019

రాజధాని తరలింపుపై బోత్స అధికారిక సమాధానం

ఏపీ రాజధాని, అమరావతి నుండి ఎక్కడికి తరలించడం లేదని రాష్ట్ర పురపాలక శాఖమంత్రి బోత్స సత్యనారయణ అధికారింగా సమాధానం ఇచ్చారు. మండలి సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్సీ లేవనెత్తిన ప్రశ్నకు బోత్స రాతపూర్వ సమాధానం చెప్పారు. అమరావతి నుండి రాజధాని తరలిపోతుందా... అయితే ఇప్పటివరకు దానిపై పెట్టిన ఖర్చులు ఏంత...? అంటూ టీడీపీ సభ్యురాలు శమంతకమణి వేసిన ప్రశ్నకు మంత్రి బోత్స సత్యనారాయణ ఈ సమాధానం చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36AgZjk

Related Posts:

0 comments:

Post a Comment