ఏపీ రాజధాని, అమరావతి నుండి ఎక్కడికి తరలించడం లేదని రాష్ట్ర పురపాలక శాఖమంత్రి బోత్స సత్యనారయణ అధికారింగా సమాధానం ఇచ్చారు. మండలి సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్సీ లేవనెత్తిన ప్రశ్నకు బోత్స రాతపూర్వ సమాధానం చెప్పారు. అమరావతి నుండి రాజధాని తరలిపోతుందా... అయితే ఇప్పటివరకు దానిపై పెట్టిన ఖర్చులు ఏంత...? అంటూ టీడీపీ సభ్యురాలు శమంతకమణి వేసిన ప్రశ్నకు మంత్రి బోత్స సత్యనారాయణ ఈ సమాధానం చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36AgZjk
రాజధాని తరలింపుపై బోత్స అధికారిక సమాధానం
Related Posts:
సీపీసీబీలో ఉద్యోగాలు: లా ఆఫీసర్ అకౌంట్ ఆఫీసర్తో పాటు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేయండి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సీనియర్ లా ఆఫీసర్లు, అకౌంట్… Read More
బీఎస్ఎఫ్లో 431 గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలబోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 431 గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ పోస్టులను భర్తీ చే… Read More
మాచర్లలో దుమ్మురేపిన వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరికొత్త రికార్డు..ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. చాలాచోట్ల ఆ పార్టీ ఏకగ్రీవాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వైసీపీ హ… Read More
ఏపీలో కలకలం రేపుతున్న కరోనా: కడపలో కొత్తగా రెండు కేసులు, గల్ఫ్ వచ్చినవారికేఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కడపలోని బెల్లమండి వీధికి చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం మక్కా నుంచి కడ… Read More
సినీఫక్కీలో టీడీపీ అభ్యర్థి ఇంట్లో మద్యం బాటిళ్ళు: సీసీ టీవీ ఫుటేజ్ లో షాకింగ్ నిజాలుఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకోసం అభ్యర్ధులు వింత వింత చర్యలకు పాల్పడుతున్నారు . దాడులు, దౌర… Read More
0 comments:
Post a Comment