హైదరాబాద్ చందానగర్లో పెళ్లింట విషాదం నెలకొంది. మరికొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న జంట ప్రమాదవశాత్తు చనిపోయారు. ఎంఎంటీఎస్ రైలు ఢీ కొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లింట చావు బాజ మోగడంపై కుటుంబసభ్యులు, బంధువులు రోదిస్తున్నారు. ఒక్కటి కానున్న దంపతులు అర్దాంతరంగా తిరిగిరాని లోకాలకు వెళ్లడంపై ప్రతీ ఒక్కరు కంటతడి పెట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35SDCzf
పెళ్లింట మోగిన చావు బాజా, షాపింగ్ కోసం వెళ్తే కబళించిన మృత్యువు, రైలు ఢీ కొని...
Related Posts:
చైనా-అమెరికా ఐక్యతా రాగం..! వాణిజ్య చర్చలు ఫలించాయన్న ట్రంప్..!ఒసాకా/హైదరాబాద్ : పన్నుల విషయంలో నిన్నటి వరకూ తన్నుకున్న అమెరికా, చైనా దేశాలు ఇప్పుడూ ఐక్యతా రాగం అందుకున్నాయి. పన్నుల అంశంలో ఇరుదేశాల మద్య జరిగిన చర్… Read More
వైయస్ చేయలేనిది..జగన్ చేయగలరా: అదేనా చంద్రబాబు ధైర్యం..కానీ : దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనా..ఏపీ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం ఏంటి. చంద్రబాబు విషయంలో ఆయన ఏం చేయబోతున్నారు. ఢిల్లీ లీడర్స్ ఆ విషయంలో ఎటువంటి ఆలోచనతో ఉన్నారు. నాడు వైయస్ సై… Read More
అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన మాజీ మంత్రి, నెటిజెన్ల మనసులను గెల్చుకున్న మహిళా నేతన్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ తన అధికారిక భవనంను ఖాళీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చి సరిగ్గా నెలరోజులకు ఆమె తన నివాసంను ఖాళీ చేశారు. మో… Read More
ఇక జనసేనలో అంతా కొత్త రక్తమే..! కొండల్ని పిండి చేసే యువతకు స్వాగతమంటున్న గబ్బర్ సింగ్..!!అమరావతి/హైదరాబాద్: జనసైన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వినూత్నంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీని సంసిద్దం చ… Read More
ముస్లింలపై పెరుగుతున్న దాడులు: జైశ్రీరాం ఉచ్చరించనందుకు కుర్రాడిపై దాడికాన్పూర్ : మొన్న అన్సారీ...నిన్న క్యాబ్ డ్రైవర్.. నేడు ఓ పదహారేళ్ల కుర్రాడు. మనుషులు వేరైనా వారిపై దాడులకు కారణం మాత్రం కామన్గా ఉంది. వారు ముస్లింలు … Read More
0 comments:
Post a Comment