న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ తన అధికారిక భవనంను ఖాళీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చి సరిగ్గా నెలరోజులకు ఆమె తన నివాసంను ఖాళీ చేశారు. మోడీ రెండో కేబినెట్లో సుష్మా స్వరాజ్కు మంత్రి స్థానం దక్కలేదు. అంతేకాదు ఈ సారి ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేయలేదు. తను ఇకపై తన అధికారిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZSbSaw
Saturday, June 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment