అమరావతి/హైదరాబాద్: జనసైన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వినూత్నంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీని సంసిద్దం చేస్తున్నారు గబ్బర్ సింగ్. అందుకోసం కృషి, పట్టుదల ఉన్న యువ నేతల కోసం ఆయన అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో పాత నీరు వెళ్లిపోయి కొత్తనీరు వస్తేనే జోష్ ఉంటుందని, సమూల మార్పులు అప్పుడే చోటుచేసుకుంటాయని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XBgtAF
Saturday, June 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment