అమరావతి/హైదరాబాద్: జనసైన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వినూత్నంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీని సంసిద్దం చేస్తున్నారు గబ్బర్ సింగ్. అందుకోసం కృషి, పట్టుదల ఉన్న యువ నేతల కోసం ఆయన అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో పాత నీరు వెళ్లిపోయి కొత్తనీరు వస్తేనే జోష్ ఉంటుందని, సమూల మార్పులు అప్పుడే చోటుచేసుకుంటాయని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XBgtAF
ఇక జనసేనలో అంతా కొత్త రక్తమే..! కొండల్ని పిండి చేసే యువతకు స్వాగతమంటున్న గబ్బర్ సింగ్..!!
Related Posts:
విశాఖ లీకేజీ: జగన్తో ఎల్జీ టీమ్ భేటీ.. ఎయిర్పోర్టులోనే సీఎంకు వివరణ.. తర్వాతేంటి?‘‘అదేమో అంతర్గాతీయంగా పేరుపొందిన బడా కంపెనీ.. ఇటుచూస్తే చిన్నపిల్లల్ని సైతం పొట్టనపెట్టుకున్న దుర్ఘటన.. ప్రభుత్వం మానవాతా దృక్పథంతో మృతుల కుటుంబాలను ఆ… Read More
రాయగఢ్ పేపర్ మిల్లులో గ్యాస్ లీకేజ్ ... విశాఖ ఘటన మరవకముందే మరో ఘటనఏపీలో ఎల్జీ పాలిమర్స్ వద్ద విష వాయువుల లీకేజ్ ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది . ఇక ఈ ఘటనలో తీవ్రంగా అస్వస్థత పాలైన చాలా మంది వివిధ ఆస్పత్రుల… Read More
9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు, 33 సెంటర్లలో స్పాట్ వాల్యూయేషన్: మంత్రి సబితసీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇంటర్ పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియను విద్యాశాఖ చేపట్టింది. గురువారం నుంచి కోడింగ్ చేపట్టినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… Read More
‘వచ్చే 2 నెలల్లో కరోనా విజృంభించే ఛాన్స్: లాక్ డౌన్ కొనసాగించాల్సిందే!’న్యూఢిల్లీ: భారతదేశ వ్యాప్తంగా సుమారు 40 రోజులకుపైగా లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టడం లేదని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక… Read More
కనికరం లేకుండా కారు దించడానికి కారణం ఏంటి..? సీఎం జగన్ సాయిరెడ్డిల మధ్య దూరం పెరిగిందా?అమరావతి/హైదరాబాద్ : ఏ రాజకీయ పార్టీలోనైనా అధినేత స్థానం రెండవ స్థానంలో ఓ కీలక వ్యక్తి చక్రం తిప్పడం సర్వ సాధారణంగా జరిగిపోయే ప్రక్రియ. ఇతర నేతలకు గాని… Read More
0 comments:
Post a Comment