రైతు భరోసా అంశం ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళానికి దారి తీసేలా చేసింది. సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అంతేకాకుండా చంద్రబాబుపై మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రమైన విమర్శలు చేయడంతో సభలో చర్చ తీవ్రస్థాయిలో చేరింది. కొడాలి నాని జోక్యం చేసుకొని.. తమతో తిట్టించుకోవద్దని చంద్రబాబుపై తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34b8lGa
సీఎం జగన్ మైండ్గేమ్ ఎక్స్పర్ట్.. వరుణుడిని కూడా జైలుకు తీసుకెళ్తాడు.. చంద్రబాబు ఫైర్
Related Posts:
నా పనివేళలు అయిపోయాయి: మార్గ మధ్యలోనే రైలును నిలిపేసిన లోకోపైలట్నాగపట్టిణం: సాధారణంగా ఒక రైలును ఎక్కడ నిలుపుతారు... ప్యాసింజర్ రైలు అయితే రైల్వేప్లాట్ఫాం పై నిలుపుతారు. అదే గూడ్సు రైలు అయితే స్టేషన్లోనే పక్కన పట్… Read More
మోగిన స్థానిక నగారా : మూడు విడతల్లో పోలింగ్, ఒక జెడ్పీ, 40 ఎంపీటీసీలకు నో ఓటింగ్ : నాగిరెడ్డిహైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల నగారా మోగింది. 535 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం మూడు… Read More
శశికళ డైరెక్షన్..! టీటీవి యాక్షన్..! పార్టీలో చురుగ్గా పదవుల పందేరం..!!చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)ను రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్లో రిజిస్టర్ చేసేందుకు రంగం సిద్ధమైంది. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో … Read More
హైద్రబాద్ ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల అరెస్ట్, ఎన్ఐఏ తనీఖీలునేడు హైద్రబాద్ శివారు ప్రాంతమైన మైలార్దేవ్ పల్లి పరిధిలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు శాస్త్రి పురం కు చెందిన ఓ యువకుడిని ఆదుపులోకి తీసుకున్నార… Read More
సాద్వి ప్రగ్యా సింగ్ వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించిన ఈసీ, నోటీసులు జారీ.మాలేగావ్ బాంబు పేలుళ్ల లో విచారణ అధికారి హెమంత్ కార్కరే పై చేసిన బోపాల్ బీజేపి అభ్యర్థి సాద్వి ప్రగ్యా చేసిన వ్యాఖ్యలు ఆమే మెడకు చుట్టుకుంటున్నాయి. ఇప… Read More
0 comments:
Post a Comment