మాలేగావ్ బాంబు పేలుళ్ల లో విచారణ అధికారి హెమంత్ కార్కరే పై చేసిన బోపాల్ బీజేపి అభ్యర్థి సాద్వి ప్రగ్యా చేసిన వ్యాఖ్యలు ఆమే మెడకు చుట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఆమే వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా, అవి ఇప్పుడు ఈసి పరిధిలోకి వెళ్లాయి .దీంతో ఆమే నోటీసులు అందుకోనున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vfqUdu
సాద్వి ప్రగ్యా సింగ్ వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించిన ఈసీ, నోటీసులు జారీ.
Related Posts:
ఏలూరు తాగునీటిలో సీసం, నికెల్ లేవు.. పూర్తి నివేదిక నాలుగు రోజుల్లో : సీఎం జగన్ తో హెల్త్ కమీషనర్ఏలూరు లో వింత వ్యాధికి కారణం తాగునీరు కాదని, తాగునీటిలో ఎలాంటి సమస్య లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు. పశ్చిమగోదావర… Read More
ఏపీలో కరోనా విలయం: భారీ రికార్డు -టీపీఎంలో దేశంలోనే టాప్ -కొత్తగా 520 కేసులు, 2మరణాలుఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా కరోనా టెస్టులు కొనసాగిస్తున్నప్పటికీ, నమోదవుతోన్న కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం ఉపశమనం కలిగిస్తున్నది. కరోనా వ్యాప్… Read More
వరంగల్ తొమ్మిది హత్యల కేసు: ఉరిశిక్ష పడ్డ ముద్దాయికి మైనర్ పై లైంగిక వేధింపుల కేసులో జీవిత ఖైదువరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఏరియాలో 9 మంది హత్యకు గురైన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . తొమ్మిది మందిని సజ… Read More
పీసీసీ చీఫ్గా ఎవరోచ్చిన సంపూర్ణ సహకారం, ఉత్తమ్ హాట్ కామెంట్స్తెలంగాణలో పీసీసీ చీఫ్ పదవీపై ఆసక్తి నెలకొంది. ఉత్తమ్ రాజీనామాతో కొత్త నేత ఎంపికపై హైకమాండ్ దృష్టిసారించింది. అయితే కొందరి పేర్లు వినిపిస్తోండగా వ్యతిర… Read More
నేరగాళ్ళ రాష్ట్రంగా ఏపీ .. వైసీపీ ఫాసిస్టు మూకలు రెచ్చిపోతున్నాయని చంద్రబాబు ఫైర్చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద టిడిపి నేతలపై వైసీపీ నేతల దాడికి తెగబడ్డారు అని మండిపడిన చంద్రబాబు వైసిపి దాడిని తీవ్రంగా ఖండించారు. టిడిప… Read More
0 comments:
Post a Comment