నేడు హైద్రబాద్ శివారు ప్రాంతమైన మైలార్దేవ్ పల్లి పరిధిలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు శాస్త్రి పురం కు చెందిన ఓ యువకుడిని ఆదుపులోకి తీసుకున్నారు. గతంలో ఐసిస్ సానుభూతిపరులుగా ఉన్న ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు, అనంతరం యువకిడిని అదుపులోకి తీసుకుని మాదాపూర్ లోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించినట్టు సమాచారం. కాగ మరికొంతమందిని కూడ ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vcOaJ3
హైద్రబాద్ ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల అరెస్ట్, ఎన్ఐఏ తనీఖీలు
Related Posts:
ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర! ముప్పు తప్పినట్టే: తీర గ్రామాలు అల్లకల్లోలంవిశాఖపట్నం: మూడు రోజులుగా ఉత్తరాంధ్రవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫొని తుఫాన్ శ్రీకాకుళం జిల్లా వద్ద తీరాన్ని దాటుకుంది. శ్రీకాకుళం జిల్లాలో త… Read More
జార్ఖండ్లో రెచ్చిపోయిన నక్సలైట్లు.. బీజేపీ ఆఫీస్పై బాంబు దాడి...కుంతి : మహారాష్ట్ర గడ్చిరోలి ఘటన మరువక ముందే జార్ఖండ్లో నక్సల్స్ మరోసారి రెచ్చిపోయారు. సరాయ్కేలా జిల్లాలోని కుంతి నియోజకవర్గ బీజేపీ ఆఫీసును బాంబులతో… Read More
ఓకే చెప్పిన ఈసీ : ఊపిరి పీల్చుకున్న సోమిరెడ్డి: లేకుంటే రాజీనామా చెయ్యాల్సి వచ్చేది..!మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా తప్పించుకున్నట్లే. ఎట్టకేలకు ఎన్నికల సంఘం ఆయన సమీక్షకు హాజరయ్యేందుకు అధికారులకు అనుమతి ఇచ్చ… Read More
జగన్ పై నాగబాబు ఫైర్ .. తెలంగాణా విద్యార్థుల ఆత్మహత్యలపై ఒక్క వెధవ మాట్లాడలేదని ఆగ్రహంజనసేన పార్టీ నర్సాపురం లోక్ సభ అభ్యర్థి నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా ఉక్కునగర్ లో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సదస్సులో పాల్గొన… Read More
ఒడిశాపై 'ఫొని' పంజా.. తీరం అల్లకల్లోలం.. భయాందోళనలో జనం..భువనేశ్వర్ : మూడు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఫొని ఒడిశాలోకి ప్రవేశించింది. ఉదయం 8 గంటల సమయంలో ఫొని రాష్ట్రాన్ని తాకినట్లు అధికారులు ప్రక… Read More
0 comments:
Post a Comment