నెల్లూరు: వరుస ప్రయోగాలతో అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాగిస్తోన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకోనుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రిశాట్ ప్రయోగానికి సన్నాహాలు పూర్తి చేసింది. మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆరంభమైంది. బుధవారం మధ్యాహ్నం 3:25 నిమిషాలకు రిశాట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లబోతోంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38lWGYl
పీఎస్ఎల్వీ హాఫ్ సెంచరీ: రిశాట్ ప్రయోగానికి కౌంట్ డౌన్: తిరుమలలో ఇస్రో ఛైర్మన్..!
Related Posts:
‘ఇంకెన్ని ప్రాణాలు పోవాలి’:సీఎం డెడ్లైన్తో ఆగిన మరో కార్మికుడి గుండెకరీంనగర్: నవంబర్ 5 లోగా విధుల్లో చేరిన వారే ఆర్టీసీ ఉద్యోగులు అంటూ సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో పలువురు కార్మికులు ఆందోళనతో విధుల్లో చేరిపోయార… Read More
రాను ఇది సరికాదు, ఇంతలో ఎంత మార్పు, సెల్ఫీ అడిగితే ఇలానా.. ఇంటర్నెట్ స్టార్పై విమర్శలు (వీడియో)కుటుంబం కాదంది. ఉన్న కూతురు కూడా చెరదీయలేదు. దీంతో రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాం వద్ద యాచిస్తోంది. అయితే ఆమె అపురూప గాత్రం అక్కడున్న వారిని ఆకట్టుకొంది. అల… Read More
వీడియో వైరల్: ఈ కుక్కను ఇతగాడు ఎలా హింసించి చంపాడో చూడండి..!ఉదయ్పూర్: మూగజీవుల పట్ల మనిషి అరాచకం ఎక్కువైపోతోంది అనే చెప్పేదానికి ఈ ఘటనే నిదర్శనం. ఒక ముద్ద వేస్తే విశ్వాసంతో యజమాని చుట్టే తోక ఆడించుకుంటూ తిరిగే… Read More
సెలవులో ఎల్వీ సుబ్రమణ్యం.. కొత్త బాధ్యతలకు దూరం.. సీఎస్గా సహనీ వైపు జగన్ మొగ్గు..?ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ప్రసాద్కు ఎల్వీ సుబ్రమణ్యం బాధ్యతలు అప్పగించారు. ఆ వె… Read More
Pawan Kalyan: పవన్ కీలక నిర్ణయం.. ఇక జనంలోనే..సర్కార్ కు సినిమానే: కొత్తగా అయిదుమంది..!అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీని విస్తరించారు. కొత్తగా అయిదుమందికి చోటు కల్పించార… Read More
0 comments:
Post a Comment