చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)ను రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్లో రిజిస్టర్ చేసేందుకు రంగం సిద్ధమైంది. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల క్రితం చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోదిగిన దినకరన్ ఆనాడు కుక్కర్ చిహ్నంపై పోటీ చేసి గెలుపొందారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vdO043
శశికళ డైరెక్షన్..! టీటీవి యాక్షన్..! పార్టీలో చురుగ్గా పదవుల పందేరం..!!
Related Posts:
పాక్ స్టార్ హోటల్లో నక్కి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన పాక్ సైన్యంగ్వదార్ (పాకిస్తాన్): పాకిస్తాన్లోని ఓ స్టార్హోటల్లోకి చొరబడి దాడులు చేసిన ముగ్గురు ఉగ్రవాదులను ఆదేశ భద్రతాదళాలు మట్టుబెట్టాయి. గ్వదార్లో ఉన్న ఈ ఫ… Read More
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ఏడు రాష్ట్రాల్లో 59 లోక్సభ నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్… Read More
ప్రేమ పెళ్లికి 'నో' చెప్పిన పెద్దలు.. నవదంపతులపై దాడిఅవనిగడ్డ : ఔను.. వాళ్లు ఇష్టపడ్డారు. మనసులు కలవడంతో ప్రేమికులయ్యారు. ఇక పెళ్లి చేసుకుని హాయిగా కలిసుందామని డిసైడయ్యారు. కానీ వాళ్ల ప్రేమకు పెద్దలు ఒప్… Read More
నేడే ఆరో విడత పోలింగ్.. బరిలో ప్రముఖులు.. అక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీదే అధికారం..!ఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నాడు ఆరో విడత పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు సంబంధించి 59 … Read More
పాక్ తొలి ప్రధాని భారత తొలి ప్రధానిగా ఉండి ఉంటే దేశ విభజన జరిగేది కాదు: బీజేపీ నేతమధ్యప్రదేశ్: ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతల మాటలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని రత్లం ఝాబువా లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న బీ… Read More
0 comments:
Post a Comment