Thursday, December 19, 2019

పౌరసత్వ సవరణ చట్టం, కర్ఫూ, మంగళూరులో పోలీసు కాల్పులు, ఐసీయూలో ముగ్గురు, సీఎం షాక్ !

మంగళూరు/బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు చేస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ఫూ విధించినా ఆందోళనకారులు రోడ్ల మీదకు చొచ్చుకురావడంతో వారిని నియంత్రించడానికి కాల్పులు జరపవలసి వచ్చిందని కర్ణాటకలోని మంగళూరు పోలీసులు తెలిపారు. పోలీసు కాల్పుల్లో తీవ్రగాయాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గురువారం పోలీసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sIEXdk

Related Posts:

0 comments:

Post a Comment