మంగళూరు/బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు చేస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ఫూ విధించినా ఆందోళనకారులు రోడ్ల మీదకు చొచ్చుకురావడంతో వారిని నియంత్రించడానికి కాల్పులు జరపవలసి వచ్చిందని కర్ణాటకలోని మంగళూరు పోలీసులు తెలిపారు. పోలీసు కాల్పుల్లో తీవ్రగాయాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గురువారం పోలీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sIEXdk
పౌరసత్వ సవరణ చట్టం, కర్ఫూ, మంగళూరులో పోలీసు కాల్పులు, ఐసీయూలో ముగ్గురు, సీఎం షాక్ !
Related Posts:
కేంద్రంతో రైతుల చర్చలు : మళ్లీ కొలిక్కి రాకుండానే.. ఆ ఒక్కటే కాస్త ఉపశమనం.. ఇవీ హైలైట్స్రైతులు-కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. సుమారు 7గంటల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చలు ఏ అంశం కొలిక్కి రాకుండానే ముగ… Read More
GHMC Election Results 2020 Live:మేయర్ పీఠం ఎవరిది..?డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 150 డివిజన్లకు పోలింగ్ జరుగగా 149 డివిజన్లకు పోలింగ్ డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరుగగా… Read More
Riots: సీఎం సొంత జిల్లాలో మతఘర్షణలు, 62 మంది అందర్, కొడుకు ఎంట్రీతో టెన్షన్, కర్ఫ్యూ, ఏం జరిగింది!బెంగళూరు/ శివమొగ్గ: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మతఘర్షణలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, సీఎం వారసుడు, స్థానిక మంత్రి రంగంలోకి దిగడం… Read More
హోరాహోరీ పోరులో బీజేపీ విజయాల నమోదు .. ఇప్పటివరకు 24 స్థానాల్లో కమలవికాసం జిహెచ్ఎంసి ఎన్నికలలో బిజెపి టిఆర్ఎస్ పార్టీ తో నువ్వా నేనా అన్నట్లు తల పడుతోంది. ఈరోజు ఉదయం పూట కౌంటింగ్ ప్రారంభమైన మొదట్లో 80 స్థానాల వరకు ఆధి… Read More
లవ్ జిహాద్ చేసేవారిని నాశనం చేస్తాం: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హెచ్చరికభోపాల్: లవ్ జిహాద్పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ పేరిట మతమార్పిడి కుట్రలకు పాల్పడే వారిని నాశనం చ… Read More
0 comments:
Post a Comment