Friday, December 4, 2020

హోరాహోరీ పోరులో బీజేపీ విజయాల నమోదు .. ఇప్పటివరకు 24 స్థానాల్లో కమలవికాసం

  జిహెచ్ఎంసి ఎన్నికలలో బిజెపి టిఆర్ఎస్ పార్టీ తో నువ్వా నేనా అన్నట్లు తల పడుతోంది. ఈరోజు ఉదయం పూట కౌంటింగ్ ప్రారంభమైన మొదట్లో 80 స్థానాల వరకు ఆధిక్యాన్ని కనబరిచిన బిజెపి క్రమంగా బలహీన పడుతూ వచ్చింది. అయినప్పటికీ చాలా స్థానాలలో టిఆర్ఎస్ పార్టీ కి గట్టి పోటీ ఇస్తుంది బిజెపి . ప్రస్తుతం ఇంకా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3osJIiV

0 comments:

Post a Comment