రాజధాని మార్పుపై సీఎం జగన్ ప్రకటన చేయలేదని, కమిటీ నివేదిక ఆధారంగా మూడు రాజధానులను ఏర్పాటు చేయొచ్చని మాత్రమే చెప్పారని మంత్రి కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. కానీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటనతో రాజధాని ప్రకటన జరిగినట్టు విపక్ష నేతలు భావిస్తున్నారని దుయ్యబట్టారు. కమిటీ నివేదిక సమర్పించాలి, దానిని ప్రభుత్వం ఆమోదిస్తేనే రాజధాని మార్పు ఉంటుందనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PBvY6S
40 ఇయర్స్ ఇండస్ట్రీ కోడిగుడ్డుపై ఈకలు పీకుతుండు, పవన్ కల్యాణ్ చంద్రబాబు డుప్లికెట్: మంత్రి కొడాలి
Related Posts:
రఘురామ సెగ: టీడీపీకి లాల్జాన్ భాషా సోదరుడి గుడ్బై: ఈ జన్మలో చంద్రబాబు మారడు: లేఖగుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు నాయకుడు, లోక్సభ సభ్యుడు కే రఘురామ కృష్ణంరాజు అరెస్టు వ్యవహారంలో తెలుగుదేశాన్ని దెబ్బ కొ… Read More
సైకలాజికల్ బారియర్స్: లీటర్ రూ.100: మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల మంటన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల్లో పెరుగుదల ఆగట్లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి భగ్గున మండాయి. … Read More
డాక్టర్లను కబళిస్తున్న కరోనా... దేశంలో ఒక్కరోజే 50 మంది వైద్యులు మృతి... ప్రమాదకర పరిస్థితులు...ప్రాణాలు రిస్క్ చేసి మరీ కరోనా కాలంలో వైద్య సేవలందిస్తున్న వైద్యులు సైతం మహమ్మారి కాటుకు బలైపోతున్నారు. అసలే దేశంలో జనాభాకు తగ్గ వైద్యుల సంఖ్య లేని నే… Read More
ప్లాస్మా థెరపీకి గుడ్ బై- కోవిడ్ చికిత్స నుంచి తప్పించిన ఐసీఎంఆర్-కారణాలివేభారత్లో కరోనా చికిత్స కోసం ప్రస్తుతం వాడుతున్న వైద్య విధానాల్లో ప్లాస్మా థెరపీ కూడా ఒకటి. అత్యవసర పరిస్దితుల్లో కరోనా నుంచి గతంలో కోలుకున్న రోగుల నుం… Read More
రక్తం గడ్డ కట్టే రిస్క్... భారత్లో ఎన్ని కేసుల్లో బయటపడిందంటే... వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై కీలక రిపోర్ట్...భారత్లో వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా కోవీష… Read More
0 comments:
Post a Comment