Saturday, December 7, 2019

ప్రతిపక్షాల నోటికి తాళం వేసేలా ఆ జీవోలు రద్దు చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం తాజాగా మరొక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీ అధికార పార్టీ ని టార్గెట్ చేస్తూ పదే పదే ముఖ్యమంత్రి ఇంటి పనుల కోసం జీవోలు జారీ చేసి మరీ నిధులు కేటాయించారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈ విమర్శలకు చెక్ పెట్టాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PqSwGd

Related Posts:

0 comments:

Post a Comment