Saturday, December 7, 2019

ఏపీలో ఆర్టీసీ చార్జీల మోత, విలీన భారం, డీజిల్ ధర పెంపుతో నిర్ణయం...

ఆర్టీసీ చార్జీలను పెంచుతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీ విలీనం, డీజిల్ ధర పెంపుతో చార్జీలు పెంచాల్సి వస్తోందని పేర్కొన్నది. ఆర్టీసీ విభజన ప్రక్రియ పూర్తికాకపోవడం, కేంద్ర ప్రభుత్వం 31 శాతానికి సంబంధించి నిధులు రాకపోవడంతో ఆర్టీసీకి నెలకు రూ.100 కోట్ల నష్టంలో నడుస్తోందని ఏపీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఆర్టీసీకి జీవం పోసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35c0hWQ

Related Posts:

0 comments:

Post a Comment