Wednesday, December 25, 2019

కర్ణాటకలో మొదటి డిటెన్షన్ సెంటర్..? : ఇవీ దాని చుట్టూ కథనాలు..

దేశంలో అసలు డిటెన్షన్ కేంద్రాలే లేవని ఇటీవల ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఎవరికీ ఎలాంటి అభద్రతా భావం అవసరం లేదని, ఎవరినీ డిటెన్షన్ కేంద్రాలకు తరలించరని చెప్పారు. కానీ కర్ణాటకలో మాత్రం ఇప్పటికే ఓ డిటెన్షన్ కేంద్రం ఏర్పాటైనట్టుగా కథనాలు వస్తున్నాయి. బెంగళూరు శివారులోని సొందెకొప్ప గ్రామంలో డిటెన్షన్ కేంద్రం ఏర్పాటు చేసినట్టుగా సమాచారం. శరణార్థులు,అక్రమ వలసదారులను తరలించేందుకే దాన్ని ఏర్పాటు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MtpcxS

Related Posts:

0 comments:

Post a Comment