దేశంలో అసలు డిటెన్షన్ కేంద్రాలే లేవని ఇటీవల ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఎవరికీ ఎలాంటి అభద్రతా భావం అవసరం లేదని, ఎవరినీ డిటెన్షన్ కేంద్రాలకు తరలించరని చెప్పారు. కానీ కర్ణాటకలో మాత్రం ఇప్పటికే ఓ డిటెన్షన్ కేంద్రం ఏర్పాటైనట్టుగా కథనాలు వస్తున్నాయి. బెంగళూరు శివారులోని సొందెకొప్ప గ్రామంలో డిటెన్షన్ కేంద్రం ఏర్పాటు చేసినట్టుగా సమాచారం. శరణార్థులు,అక్రమ వలసదారులను తరలించేందుకే దాన్ని ఏర్పాటు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MtpcxS
కర్ణాటకలో మొదటి డిటెన్షన్ సెంటర్..? : ఇవీ దాని చుట్టూ కథనాలు..
Related Posts:
ఊహించని ట్విస్ట్: మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు! చంద్రబాబు చెప్పిందే జరిగిందిఅమరావతి/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు శుక్రవారం ఊహించని మలుపు తిరిగింది. ఇప్పట… Read More
అలా మరణించాలనుకుంటున్నా, తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలొచ్చే సలహాలివ్వండి: పవన్ కళ్యాణ్అమరావతి: పార్టీ కోసం పని చేసేవారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం తూర్పు గోదావరి, శ్రీ పొట్టి శ్రీర… Read More
వెనక్కు తగ్గిన కేంద్రం : ఆంక్షలు ఎత్తివేత : బాబు దావోస్ పర్యటన కు అనుమతి ..!ఎట్టకేలను కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఏపి ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో విధించిన ఆంక్షల ను సవరించింది. ఏపి ప్రభుత్వం ..కే… Read More
ఉద్యోగాల జాతర : కొత్తగా 14 నోటిఫికేషన్లు: నెలాఖరు లోగా జారీకి నిర్ణయం..!ఏపిలో ఎన్నికల ఏడాది కావటంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ కోసం 21 ప్రకటనలు జారీ చేసిన ఆంధ్ర ప్రదే… Read More
ఆంధ్రా పప్పూజీ! జోకర్ ఎవరో అందరికీ తెలుసు: లోకేష్కు ఏపీ బీజేపీ దిమ్మతిరిగే కౌంటర్అమరావతి: బీజేపీ (భారతీయ జనతా పార్టీ)పై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మండిపడ్డారు. బీజేపీని భారతీయ జోకర… Read More
0 comments:
Post a Comment