దేశంలో అసలు డిటెన్షన్ కేంద్రాలే లేవని ఇటీవల ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఎవరికీ ఎలాంటి అభద్రతా భావం అవసరం లేదని, ఎవరినీ డిటెన్షన్ కేంద్రాలకు తరలించరని చెప్పారు. కానీ కర్ణాటకలో మాత్రం ఇప్పటికే ఓ డిటెన్షన్ కేంద్రం ఏర్పాటైనట్టుగా కథనాలు వస్తున్నాయి. బెంగళూరు శివారులోని సొందెకొప్ప గ్రామంలో డిటెన్షన్ కేంద్రం ఏర్పాటు చేసినట్టుగా సమాచారం. శరణార్థులు,అక్రమ వలసదారులను తరలించేందుకే దాన్ని ఏర్పాటు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MtpcxS
కర్ణాటకలో మొదటి డిటెన్షన్ సెంటర్..? : ఇవీ దాని చుట్టూ కథనాలు..
Related Posts:
Unseen Pics of Mars: అంగారకుడి కొత్త చిత్రాలు విడుదల చేసిన నాసా... వాటిల్లో ఏముందంటే...ఖగోళ పరిశోధనల్లో అంగారక గ్రహంపై ఇప్పటివరకూ ఎన్నో పరిశోధనలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. అక్కడ జీవం ఉందా... మానవ జాతి నివసించేందుకు అవకాశం ఉందా... ఇలా … Read More
జగన్ బాబాయి వివేకా హత్యకేసు -సీబీఐ అదుపులో సునీల్ యాదవ్ -గోవాలో నిర్బంధం?ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పర… Read More
నల్గొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలు మంజూరు -సీఎం కేసీఆర్ చెప్పిన గంటల్లోనే సర్కార్ ఉత్తర్వులనాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసినట్లుగానే నల్గొండ జిల్లాకు మరో మూడు ఎత్తిపోతల పథకాల… Read More
ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు వాపస్ -సరిహద్దు గొడవలపై అస్సాం, మిజోరం చర్చలు -ఆగస్టు 5 నుంచిదేశంలో అరుదైన సంఘటనగా రెండు రాష్ట్రాల మధ్య రక్తపాతం జరగడం, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిపై హత్య కేసు నమోదు కావడం ఇటీవల ఈశాన్య భారతంలో చోటుచేసుకుంది. అస్స… Read More
చైనాలో భారతీయ విద్యార్థి అనుమానాస్పద మృతి -టియాంజిన్ వర్సిటీ క్యాంపస్లో ఘటనఉన్నత చదువుల కోసం చైనా వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. టియాంజిన్ సిటీలోని టియాంజిన్ ఫారిన్ స్టడీస్ యూనివర్సిటీ(టీఎఫ్ఎస్… Read More
0 comments:
Post a Comment