జాతీయ పౌరసత్వ రిజిష్టర్ (ఎన్ఆర్సీ)కి మొదటి అడుగు జాతీయ పౌర రిజిష్టర్ (ఎన్పీఆర్) అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఎన్పీఆర్ జాబితా సేకరించి, సెప్టెంబర్ చివరికల్లా, ఆ లిస్ట్ ఎన్ఆర్సీ అని ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఎన్పీఆర్ పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలను మోసం చేస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qm0iRQ
చాప్టర్-15, నంబర్ 4లో ఏముంది? అమిత్ షా నిజం చెప్పండి: అసదుద్దీన్ ఫైర్
Related Posts:
12మంది దోషులే.. గుజరాత్ మాజీ హోంమంత్రి హత్య కేసులో సుప్రీం కీలక తీర్పు..ఢిల్లీ : గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హత్య కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వో… Read More
ఏపీ సీఎం వినూత్న అడుగులు..! వైయస్ జయంతి సందర్బంగా రైతు దినోత్సవం..!!అమరావతి/హైదరాబాద్ : దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని రైతుసంక్షేమం కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రైతు పక్… Read More
బెత్తంతో పని చేయిస్తా... అధికారిపై బురద కేసులో ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!మహారాష్ట్రలో ప్రభుత్వ ఇంజనీర్ ఇంజనీర్ పై బురద బోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రాణే తాను చేసిన పనిని సమర్థించుకున్నాడు. అలా చేయడం తన కర్తవ్యంగా పేర్కో… Read More
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు మొండి చెయ్యి .. అసహనం వ్యక్తం చేస్తున్న ఎంపీలుకేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణా రాష్ట్రంలో అసహనం వ్యక్తం అవుతుంది. తెలంగాణాకు బడ్జెట్ లో చెప్పుకోదగ్గ కేటాయింపులు లేవని తెలుస్తుంది… Read More
లోక్సభలో ఆధార్ చట్టసవరణ బిల్లు పాస్...వ్యతిరేకించిన విపక్షాలున్యూఢిల్లీ: లోక్సభలో గురువారం పలు బిల్లులు పాస్ అయ్యాయి. ఇందులో ఆధార్ నెంబరును గుర్తింపు కింద స్వచ్ఛంధంగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తూ ఆధార్ చట్టంలో… Read More
0 comments:
Post a Comment