జాతీయ పౌరసత్వ రిజిష్టర్ (ఎన్ఆర్సీ)కి మొదటి అడుగు జాతీయ పౌర రిజిష్టర్ (ఎన్పీఆర్) అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఎన్పీఆర్ జాబితా సేకరించి, సెప్టెంబర్ చివరికల్లా, ఆ లిస్ట్ ఎన్ఆర్సీ అని ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఎన్పీఆర్ పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలను మోసం చేస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qm0iRQ
చాప్టర్-15, నంబర్ 4లో ఏముంది? అమిత్ షా నిజం చెప్పండి: అసదుద్దీన్ ఫైర్
Related Posts:
lockdown: బీహర్లో లాక్ డౌన్, 16 నుంచి 31 వరకు, అత్యవసర సేవలు మినహాయింపు..కరోనా వైరస్ కేసులు పెరగడంతో రాష్ట్రాలు లాక్ డౌన్ బాట పడుతున్నాయి. పుణేలో లాక్ డౌన్ విధించగా.. యూపీ కూడా అమలు చేస్తోంది. ఇవాళ్టి నుంచి బెంగళూరులో కూడా … Read More
సచిన్ సత్తా తెలుసా ? బిడ్డా ద్వారం తెరిచియే ఉన్నది, బీజేపీ బంపర్ ఆఫర్, సచిన్ స్వీట్ 16, సీఎం !జైపూర్/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు హడలిపోతున్నారు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు … Read More
సుప్రీం తీర్పును అలా వాడేసుకుంటున్న చంద్రబాబు- డర్టీ పాలిటిక్స్ వద్దంటూ ట్వీట్...ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చేందుకు ఏ ఒక్క అవకాశం దక్కినా వదులుకునే పరిస్ధితి కనిపించడం లేదు. రోజువారీ విమర్శలతో పాటు కోర్టు తీర్పుల… Read More
చరిత్ర: పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలు..నేలమాళిగల్లో ఉన్న నిధులేంటి..?కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ప్రముఖ పద్మనాభ స్వామి ఆలయం వివాదంకు సుప్రీం కోర్టు ఎట్టకేలకు తెరదించింది. ఈ ఆలయంపై హక్కులు ఎవరు కలిగి ఉంటారో అన్నదానిపై ద… Read More
Bengaluru Lock Down: ప్రభుత్వ నిర్ణయంపై FKCCI మండిపాటు, 20 శాతం కంపెనీలు క్లోజ్..కరోనా వైరస్ కేసులు పెరగడంతో బెంగళూరు రూరల్, అర్బన్ జిల్లాల్లో వారం రోజులు ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో లాక్ డౌన్ ప్… Read More
0 comments:
Post a Comment