Wednesday, December 25, 2019

చాప్టర్-15, నంబర్ 4లో ఏముంది? అమిత్ షా నిజం చెప్పండి: అసదుద్దీన్ ఫైర్

జాతీయ పౌరసత్వ రిజిష్టర్ (ఎన్ఆర్సీ)కి మొదటి అడుగు జాతీయ పౌర రిజిష్టర్ (ఎన్‌పీఆర్) అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఎన్‌పీఆర్ జాబితా సేకరించి, సెప్టెంబర్ చివరికల్లా, ఆ లిస్ట్ ఎన్ఆర్సీ అని ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఎన్‌పీఆర్ పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలను మోసం చేస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qm0iRQ

Related Posts:

0 comments:

Post a Comment