పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ యూపీలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన మరుసటి రోజే అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నిరసనలో పాల్గొని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసిన 28 మందిని రాంపూర్ అధికారులు గుర్తించారు. దీంతోపాటు ఆయుధాలు కలిగి ఉన్న 517 మంది మీరట్ వాసులకు కూడా నోటీసులు ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tQAyWo
ఆయుధాలు కలిగి ఉన్న 517 మందికి నోటీసులు, 148 మందిపై కేసులు, ఆస్తినష్టం అంచనా..
Related Posts:
భారత తొలి లోక్పాల్గా జస్టిస్ పీసీ ఘోష్ ప్రమాణస్వీకారంఢిల్లీ: దేశంలోనే తొలిలోక్పాల్గా జస్టిస్ పినాకి ఘోష్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ పీసీ ఘోష్తో ప్రమాణ స్వీకారం చేయించా… Read More
గులాబీ దళాన్ని కలవరపెడుతున్న ఆ ఐదు లోక్ సభ స్థానాలు..! గెలుపు అంత వీజీ కాదంటున్న శ్రేణులు..!!హైదరాబాద్ : 16 లోక్ సభ స్థానాల గెలుపుపై భరోసా గా ఉన్న గులాబీ గూటిలో ఐదు ఎంపీ స్థానాల్లో గెలుపు గుబులు పుట్టిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ టీఆర్ఎ… Read More
దేవేందర్తో రేవంత్ మంతనాలు ? అందుకోసమేనా ?హైదరాబాద్ : ఎన్నికల వేళ చిత్ర, విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పడు ఎడమొహం, పెడమొహంగా ఉండే నేతలు ఆప్యాయ పలకరింపులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగ… Read More
ఏపిలో మంత్రులకు తప్పని ఎదురీత..! కాస్త అటుఇటు ఐనా పడవ బోల్తా పడ్డట్టే..!!విజయవాడ/హైదరాబాద్ : ఏపిలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది నేతల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో 18 రోజుల సమయం మాత్రమే మ… Read More
ఇంట్రెస్టింగ్ : ప్రధాని రేసులో మొత్తం అవివాహితులేదేశంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎవరికి వారు సొంత వ్యూహ రచనలు వేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఇక బీజీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనేందుకు బీ… Read More
0 comments:
Post a Comment