Wednesday, December 25, 2019

ఆయుధాలు కలిగి ఉన్న 517 మందికి నోటీసులు, 148 మందిపై కేసులు, ఆస్తినష్టం అంచనా..

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ యూపీలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన మరుసటి రోజే అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నిరసనలో పాల్గొని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసిన 28 మందిని రాంపూర్ అధికారులు గుర్తించారు. దీంతోపాటు ఆయుధాలు కలిగి ఉన్న 517 మంది మీరట్ వాసులకు కూడా నోటీసులు ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tQAyWo

Related Posts:

0 comments:

Post a Comment