విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం అగ్గిరాజేస్తోంది. ప్రత్యేక హోదా గురించి కాక.. విశాఖ ఉక్కుపై ఏపీ నేతలు పోరుబాట పట్టారు. కానీ కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇష్యూ తీవ్రత పెరగడంతో కేంద్రం స్పందించింది. నీతి అయోగ్ సిఫారసుల మేరకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నామని ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36NcGnk
Saturday, February 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment