భారతదేశంలోలో 21 శాతానికిపైగా ప్రజలు కోవిడ్ -19 బారిన పడ్డారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నిర్వహించిన సర్వేలో తేలింది. 28,589 మందిపై నిర్వహించిన సెరో సర్వేలో 21.4% మంది కోవిడ్ వైరస్కు గురైనట్లు తేలింది. 18 సంవత్సరాలకు పైబడిన వారిపై ఈ సర్వే నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇంకా అనేక మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oZeZtw
కరోనావైరస్ ICMR సెరో సర్వే: 'భారతదేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరికి కోవిడ్'
Related Posts:
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: కీలక అంశాలున్యూఢిల్లీ: భారతదేవ 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మొదట తన ప్రసంగాన్ని హిందీలో, ఆ… Read More
కరోనాకు చీరలతో చెక్ .. ఆయుర్ వస్త్ర ఇమ్యూనిటీ బూస్టర్ చీరలట !!..కోవిడ్ టైమ్ బిజినెస్ ప్లాన్ అదుర్స్భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంపై ప్రతి ఒక్కరు దృష్టిసారిస్తున్నారు.దీంతో ప్రజల అవసరాలను ఆసరా… Read More
14 నెలల్లో 59 వేల కోట్ల వ్యయం, దేశ చరిత్రలో ఇదో రికార్డు, బాబు 14 ఏళ్లలో ఏం చేశారు: విజయసాయిరెడ్డి14 నెలల్లో ఏం చేయలేదని, రాజధాని తరలింపు కోసం పాటుపడుతున్నారని విపక్ష నేతలు విమర్శిస్తోన్న సమయంలో అధికార వైసీపీ లెక్కల చిట్టాలతో సహా ప్రజల ముందుకు వచ్చ… Read More
ఆహార పదార్థాల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుందా?: తేల్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థజెనీవా: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ప్రజలందరూ భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంట… Read More
మహారాష్ట్ర తర్వాత ఏపీనే: భారీగా కొత్త కేసులు, యాక్టివ్ కేసుల్లో రెండో స్థానం, 97 మంది మృతిఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పరీక్షల సంఖ్య పెంచుతున్న కొద్దీ కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. రా… Read More
0 comments:
Post a Comment