భారతదేశంలోలో 21 శాతానికిపైగా ప్రజలు కోవిడ్ -19 బారిన పడ్డారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నిర్వహించిన సర్వేలో తేలింది. 28,589 మందిపై నిర్వహించిన సెరో సర్వేలో 21.4% మంది కోవిడ్ వైరస్కు గురైనట్లు తేలింది. 18 సంవత్సరాలకు పైబడిన వారిపై ఈ సర్వే నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇంకా అనేక మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oZeZtw
Saturday, February 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment