Saturday, February 6, 2021

కరోనావైరస్ ICMR సెరో సర్వే: 'భారతదేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరికి కోవిడ్'

భారతదేశంలోలో 21 శాతానికిపైగా ప్ర‌జలు కోవిడ్ -19 బారిన ప‌డ్డార‌ని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) నిర్వ‌హించిన స‌ర్వేలో తేలింది. 28,589 మందిపై నిర్వ‌హించిన సెరో స‌ర్వేలో 21.4% మంది కోవిడ్ వైర‌స్‌కు గురైన‌ట్లు తేలింది. 18 సంవ‌త్సరాల‌కు పైబ‌డిన వారిపై ఈ స‌ర్వే నిర్వహించిన‌ట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇంకా అనేక‌ మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oZeZtw

Related Posts:

0 comments:

Post a Comment