Saturday, February 6, 2021

జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు: లక్షల కోట్లు కొట్టేద్దామని ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డావా?

టిడిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జగన్ సర్కార్ ని టార్గెట్ చేయడానికి మరో ఆయుధం దొరికినట్లయింది . విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలలో కూరుకుపోయిన కారణంగా,దానిని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oP8GbW

0 comments:

Post a Comment