‘‘నేను చెప్పే వరుసక్రమాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి.. ముందు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొస్తాం. దాంతో మూడు పొరుగు దేశాల నుంచి ఇండియాకు వచ్చిన ముస్లిమేతర మతస్తులకు పౌరసత్వం ఇస్తాం. ఆ వెంటనే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)ని దేశవ్యాప్తంగా అమలు చేస్తాం. భారత్ లో తిష్టవేసిన అక్రమవలసదారుల్ని కచ్చితంగా వెళ్లగొడతాం.. రాసిపెట్టుకోండి.. అతి త్వరలోనే ఇది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PSCqqd
సడెన్గా మాట మార్చిన అమిత్ షా.. ఎన్ఆర్సీపై యూటర్న్.. మోడీ ప్రకటన ఫలితమేనా?
Related Posts:
అభిజిత్కు రాహుల్ ప్రశంసలు: మిమ్మల్ని చూసి కోట్లాదిమంది గర్వపడుతున్నారు..ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన అభిజిత్ బెనర్జీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. దేశంలోని కోట్లాదిమందికి ఆదర్శంగా నిలిచారని … Read More
వామ్మో డేంజర్ : భవనం నుంచి కిందపడి.. రిక్షాలోకి జారిపడి..! (వీడియో)భోపాల్ : వామ్మో డేంజర్ అనేలా మధ్య ప్రదేశ్లో జరిగిన ఘటన చర్చానీయాంశమైంది. దురదృష్టవశాత్తు ఓ చిన్నారి భవనంపై నుంచి పడింది. అయితే అదృష్టమో ఏమో గానీ అటుగ… Read More
భారీ అవినీతికి తెరలేపారు! జైలుకు పంపుతా: కేసీఆర్పై నాగం జనార్ధన్ రెడ్డి నిప్పులుహైదరాబాద్: గత కొంత కాలంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్న కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై తీవ్రంగా స్పందించా… Read More
అయోధ్య తీర్పు వస్తుంది... కత్తులు కొని సిద్దంగా ఉండండి.. బీజేపీ నేతఅయోధ్య భూ వివాదంపై సుప్రిం కోర్టులో వాదనలు ముగిసిన అనంతరం ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలు జడలు విప్పుతున్నారు. సుప్రింలో వాదనలు ముగిసిన తర్వాత ఇప్పటికే పలువ… Read More
కారు, టూ వీలర్లపై విరిగిపడ్డ కొండచరియలు.. 8 మంది మృతి, పలువురికి గాయాలుఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ్ జిల్లా చాండీ కా దార్లో రహదారిపై పడ్డాయి. దీంతో అటు నుంచి వస్తోన్న మూడు వాహనాదారులపై పడిపోయింది. … Read More
0 comments:
Post a Comment