న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ జాతీయ జనాభా రిజిస్టర్(నేషనల్ పాపులేషన్ రిజిస్టర్-ఎన్పీఆర్)కు ఆమోద ముద్ర వేసింది. అంతేగాక, ఈ కార్యక్రమం కోసం రూ. 8,500 కోట్లను ఖర్చు చేయనుంది. ఎన్పీఆర్ అంటే దేశంలోని పౌరుల పేర్లు, వివరాలు నమోదు చేసే కార్యక్రమం. ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PQveL7
National Population Register: ఎందుకు? పూర్తి వివరాలు, నో డాక్యుమెంట్స్
Related Posts:
బద్ధ విరోధి కలిసి భోజనం.. అంతలోనే నిప్పుల వర్షం.. దీదీ-షా లంచ్ ఫొటోలు వైరల్నిప్పు-ఉప్పు ఎదురుపడితే ఎలా ఉంటుంది? చిటపటలతో మొదలై భగ్గున మంటపుడుతుంది. కానీ ఇవాళొక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. నిత్యం నిదారోపణలు చేసుకూంటూ బద్ధ శత్… Read More
రేపు చిరంజీవి ఇంటిని ముట్టడించబోతున్నారా.. జేఏసీ కన్వీనర్ ఏమంటున్నారు..ఈ నెల 29న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటిని అమరావతి పరిరక్షణ సమితి ముట్టడించబోతోందన్న ప్రచారంపై జేఏసీ కన్వీనర్ గద్దె తిరుపతిరావు స్పందించారు. సోషల్ … Read More
కొత్త వ్యక్తులతో భార్య ఫోన్ లో బిజీబిజీ, చెప్పినా మాట వినలేదు, గొంతులు చీల్చి హత్యలు, డోంట్ కేర్ !లక్నో: భార్య ఎక్కువగా కొత్త వ్యక్తులతో ఫోన్ లో మాట్లాడుతుందని, తనను, పిల్లలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసహనంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యన… Read More
మాజీ గర్ల్ఫ్రెండ్ నగ్న ఫోటోల లీక్.. ఆ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులుమాజీ గర్ల్ఫ్రెండ్ తనతో సన్నిహితంగా గడిపిన ఫోటోలను ఫేస్బుక్లో లీక్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాన్నాళ్ల పాటు వీరిద్దరి మధ్య కొనసాగి… Read More
అత్తారింటికెళ్లాడు.. అత్తామామలను సంతోషపెట్టాడు.. చివరికి కాబోయే భార్య గొంతుకోశాడుభువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు కాబోయే భార్యపై దాడి చేసిన యువకుడు.. బ్లేడుతో చీల్చుతూ తీవ్రంగా గాయపర్చాడు. వెంటనే ఇతర కుటు… Read More
0 comments:
Post a Comment