Tuesday, December 24, 2019

National Population Register: ఎందుకు? పూర్తి వివరాలు, నో డాక్యుమెంట్స్

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ జాతీయ జనాభా రిజిస్టర్(నేషనల్ పాపులేషన్ రిజిస్టర్-ఎన్‌పీఆర్)కు ఆమోద ముద్ర వేసింది. అంతేగాక, ఈ కార్యక్రమం కోసం రూ. 8,500 కోట్లను ఖర్చు చేయనుంది. ఎన్పీఆర్ అంటే దేశంలోని పౌరుల పేర్లు, వివరాలు నమోదు చేసే కార్యక్రమం. ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PQveL7

Related Posts:

0 comments:

Post a Comment