హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన రెండో రోజు పర్యటనను కూడా తిరుపతిలో కొనసాగిస్తున్నారు. మంగళవారం జనసేన పార్టీ కార్యకర్తలతోపాటు న్యాయవాదులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తన మూలాలను ఎప్పుడూ మర్చిపోనని అన్నారు. జగన్! సమర్థత లేకుంటే దిగిపోండి.. ఎన్నికలకు వెళ్లండి: రైతు బజార్లో పవన్ కళ్యాణ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rg1LLN
మోడీ, అమిత్ షాలే ఈ దేశానికి కరెక్ట్: తల ఎగిరిపోతుందని తెలిసినా అంటూ పవన్ కళ్యాణ్
Related Posts:
రాష్ట్రంలో పెరిగిన 24 లక్షల ఓటర్లు .. ఓటర్ల రేషియో కూడా పెరిగింది : సీఈసీ రజత్ కుమార్హైదరాబాద్ : రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 2.95 కోట్ల ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే వి… Read More
పుల్వామా దాడుల తర్వాత ఇరుదేశాలతో టచ్లో ఉన్నాం: ట్రంప్భారత్ పాకిస్తాన్ల మధ్య పరిస్థితి దారుణంగా తయారైందని తర్వలోనే ఈ రెండు దేశాల మధ్య ప్రతీకారాలు పోయి శాంతివాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు అమెరికా… Read More
అస్సాంలో విషాదం... ఈ మద్యం సేవించి 66 మంది కార్మికులు మృతిఅస్సాం: అస్సాంలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి 66 మంది టీ తోటల్లో పనిచేసే కార్మికులు మృతి చెందారు. ఒక్క గోలఘాట్ జిల్లాలోనే 39 మంది మరణించా… Read More
పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ .. 6న ఇందూరుకు అమిత్ షా : లక్ష్మణ్హైదరాబాద్ : వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఉత్తరాదిలో ఆ పార్టీకి మంచి పట్టు ఉంది. సీట్ల లెక్కలు, విజయవకాశాలపై కూడా ధీమాగా ఉంది. అయిత… Read More
షాకింగ్ ..ట్విట్టర్ కు రాజీనామా చేసిన కో ఫౌండర్... ఇవాన్ విలియమ్స్ ఏమన్నారంటేసోషల్ మీడియాలో ప్రధానం గా మారిన ట్విట్టర్ మాజీ సీఈవో, కో ఫౌండర్ ఇవాన్ విలియమ్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుతో ఆయన ట్విట్టర్ ను వీడి వెళ్లాలన… Read More
0 comments:
Post a Comment