Friday, May 24, 2019

ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నిమిషాల్లోనే కశ్మీర్‌లో కాల్పులు : మిలిటెంట్ టాప్ కమాండర్ జకీర్ హతం

శ్రీనగర్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో లేదో కశ్మీర్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. భద్రతాదళాలు స్పందించి కాల్పులు జరుపడంతో మిలిటెంట్ జకీర్ ముసా హతమయ్యాడు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K0dbQ1

Related Posts:

0 comments:

Post a Comment