దేశవ్యాప్తంగా సీట్ల ప్రభంజనంలో దూసుకుపోతుంది బీజేపీ. ఈనేపథ్యంలోనే 50 సంవత్సరాల చరిత్రను బీజేపీ తిరగరాసింది. 1971 లో కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ హాయంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ప్రస్థుతం మోడీ ఆ చరిత్రను తిరగరాశారు. ఈనేపథ్యంలోనే దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాల్లో పార్టీకి ప్రాతినిధ్యం లభించింది. కాని కాని మూడు రాష్ట్రాల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JB3UPh
దక్షిణాదిలో బీజేపీని పూర్తిగా నిలువరించిన మూడు రాష్ట్ర్రాలు..
Related Posts:
నెల్లూరులో మంత్రి మేకపాటి లేఖ కలకలం- అధికారుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు...ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి అనూహ్యంగా కోపమొచ్చింది. రాజకీయాల్లో ఉన్నప్పటికీ రాజకీయాలు తెలియని నేతగా, అధికార… Read More
Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!చెన్నై/ మదురై: కొవ్వు కరిగించడానికి జిమ్ కు వెళ్లిన భార్య జిమ్ మాస్టర్ రోజూ మిల్క్ షేక్ ఫ్రూట్ జ్యూస్ ఇస్తూ భర్తకు రాత్రి ఖాళీ గ్లాస్ చేతిలో పెట్టి ఎస… Read More
ఖాకీ డ్రెస్ వదిలి ఖద్దరు వేశాడు - జేడీయూలోకి బీహార్ మాజీ డీజీపీ - వీఆర్ఎస్ తీసుకున్న మూడ్రోజులకేగుప్తేశ్వరవ్ పాండే.. గత రెండు నెలలుగా సంచలనంగా మారిన పేరిది. ఒక రాష్ట్ర డీజీపీగా ఉంటూ మరో రాష్ట్ర పోలీసులపై తీవ్రస్థాయి విమర్శలు చేయడం ఆయనకే చెల్లింది… Read More
60లక్షలకు చేరువగా..ఇండియాలో కరోనా కేసులు..అయినా రికవరీలో మనమే నంబర్ వన్భారతదేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది . తాజాగా 60 లక్షలకు చేరువగా కరోనా కేసులతో ఇండియా ఉంది . ఒకవైపు కరోనా బారిన పడిన వారి రికవరీ రేట్ పెరుగుతున్నప్ప… Read More
ఎన్డీఏ నుంచి ఔట్: అకాలీదళ్కు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ మద్దతు: సుఖ్బీర్ అభినందనలున్యూడిల్లీ: ఎన్డీఏ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన శిరోమణి అకాలీదళ్కు మద్దతిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. ట… Read More
0 comments:
Post a Comment