దేశవ్యాప్తంగా సీట్ల ప్రభంజనంలో దూసుకుపోతుంది బీజేపీ. ఈనేపథ్యంలోనే 50 సంవత్సరాల చరిత్రను బీజేపీ తిరగరాసింది. 1971 లో కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ హాయంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ప్రస్థుతం మోడీ ఆ చరిత్రను తిరగరాశారు. ఈనేపథ్యంలోనే దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాల్లో పార్టీకి ప్రాతినిధ్యం లభించింది. కాని కాని మూడు రాష్ట్రాల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JB3UPh
దక్షిణాదిలో బీజేపీని పూర్తిగా నిలువరించిన మూడు రాష్ట్ర్రాలు..
Related Posts:
టీడీపీ కంచుకోటలు బద్దలుకొడుతున్న వైసీపీఏపీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు బలపడుతున్నాయి. టీడీపీ కంచుకోటల్లో వైసీపీ తొలి ట్రెండ్స్లో వైసీపీ ముందంజలో ఉంది. జనసేన అధిన… Read More
పోస్టల్ బ్యాలెట్ : దూసుకుపోతున్న టీఆర్ఎస్కారు - సారు - పదహారు నినాదంతో బరిలో దిగిన టీఆర్ఎస్ గెలుపుపై ధీమాతో ఉంది. ఎన్నికల్లో 16 స్థానాలు తమవేనని అంటోంది. ఇందుకు తగ్గట్లుగానే ఫలితాలు వెలువడుతు… Read More
అమేథీలో వెనకబడ్డ రాహుల్.. వయనాడ్లో ముందంజకాంగ్రెస్ కంచుకోట అమేథీలో ఫలితం నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన ప్రత్… Read More
16 స్థానాల్లో గెలుస్తున్నాం..! పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చిన కేసీఆర్..!!హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 16 స్థానాల్లో గెలువబోతున్నామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో విజయంపై పార్టీ శ్రేణులు ర… Read More
లోక్సభ స్థానాల్లోనూ కొనసాగుతున్న వైఎస్ఆర్ సీపీ హవాఅమరావతి: అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసాధారణంగా దూసుకెళ్తోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస… Read More
0 comments:
Post a Comment