కడప: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించింది. అఖండ విజయాన్ని నమోదు చేసింది. తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. వైఎస్ఆర్ సీపీ సునామీని తెలుగుదేశం పార్టీ కంచుకోటలు తట్టుకోలేకపోయాయి. చెల్లాచెదురు అయ్యాయి. తెలుగుదేశానికి గట్టిపట్టు ఉన్న అన్ని జిల్లాలూ ఈ సునామీలో కొట్టుకునిపోయాయి. ప్రత్యేకించి- రాయలసీమలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనాన్నే సృష్టించింది. రాయలసీమలోని కడప, కర్నూలు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JDugjm
సీమలో అన్నీ పాయె! టీడీపీ నుంచి గెలిచింది బాబు, బాలయ్యే! 52 సీట్లల్లో టీడీపీ దక్కింది రెండే!
Related Posts:
చెప్పులు, రాళ్ల దాడులకు భయపడను: నన్ను అరెస్టు చేస్తే, సమస్యలొస్తాయ్!చెన్నై: స్వతంత్ర భారత మొట్టమొదటి ఉగ్రవాది హిందూవేనని, అతని పేరు చంపిన నాధురామ్ గాడ్సే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మక్కళ్ నీథి మయ్యం అధినేత క… Read More
పాపం పసివాళ్లు: ఆదేశాన్ని చిదిమేస్తున్న ఎయిడ్స్ మహమ్మారి.. ఆ వ్యక్తే కారణమా.?పాకిస్తాన్: ఎయిడ్స్ మహమ్మారి మరోసారి కోరలు చాచింది. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఈ నయం కాని వ్యాధికోసం మందులు కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పూ… Read More
ఆలయాల్లో ఇంటి దొంగలు.. మొన్న బాసర.. నేడు కొమురెల్లి మల్లన్న బంగారం మాయంహైదరాబాద్ : తెలంగాణ ఆలయాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. బయటనుంచి వచ్చిన దొంగలు కాదు.. ఇంటిదొంగలే ఆలయాలకు సంబంధించిన ఆభరణాలు కాజేస్తున్నారు. విషయం బయటపడద… Read More
కర్ణాటక ముఖ్యమంత్రిగా దళితులకు అవకాశం ఇవ్వండి. బళ్లారి శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు!బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు కావలి అంటూ రాజకీయ చర్చు జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు ఎంట్రీ ఇచ్చారు. … Read More
ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్.. మెరిట్ బేస్డ్ గ్రీన్కార్టు కోటా పెంచిన ట్రంప్వాషింగ్టన్ : అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న ఐటీ నిపుణులకు అగ్రరాజ్యం గుడ్ న్యూస్ చెప్పింది. భారత ఐటీ నిపుణులకు మేలు చేసేలా డొనాల్డ్ ట్రంప్ ప్రతిభ ఆధారి… Read More
0 comments:
Post a Comment