Wednesday, December 25, 2019

జాతీయ పౌర పట్టిక ఇప్పుడే ఎందుకు, ఎన్ఆర్సీతో లింక్? మెగా ర్యాలీలో మధ్యప్రదేశ్ సీఎం విసుర్లు

పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. సీఎం కమల్‌నాథ్ నేతృత్వంలో జరిగిన ర్యాలీలో మంత్రులు, కాంగ్రెస్ నేతలు, శ్రేణులు, సీపీఐ, బీఎస్పీ, ఎన్సీపీ నేతలు కూడా పాల్గొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QjWGQl

Related Posts:

0 comments:

Post a Comment