హత్రాస్ గ్యాంగ్ రేప్ మృతురాలికి రాత్రికి రాత్రే అంత్యక్రియలు నిర్వహించాలన్న నిర్ణయం స్థానిక అధికారులు తీసుకున్నదేనని ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్సీ అవస్తీ పేర్కొన్నారు. దానిపై తానేమీ మాట్లాడలేనని చెప్పారు. శనివారం(అక్టోబర్ 3) హత్రాస్లోని బూల్గర్హీలో బాధిత కుటుంబంతో భేటీ అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు. హత్రాస్ ఎఫెక్ట్ : కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి వారణాసిలో షాక్... చుట్టుముట్టిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30uPHtI
అర్ధరాత్రి అంత్యక్రియలు... ఆ నిర్ణయం వాళ్లదే.. నేనేమీ మాట్లాడలేను : యూపీ డీజీపీ
Related Posts:
మోడీ, అమిత్ షాలే ఈ దేశానికి కరెక్ట్: తల ఎగిరిపోతుందని తెలిసినా అంటూ పవన్ కళ్యాణ్హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన రెండో రోజు పర్యటనను కూడా తిరుపతిలో కొనసాగిస్తున్నారు. మంగళవారం జనసేన పార్టీ కార్యకర్తలతోపాటు న్యాయవాదుల… Read More
దిశ హత్యకేసు .. తల్లిదండ్రులు మారండి .. మగపిల్లలపై దృష్టి పెట్టండి : హరీష్ రావుదిశ అత్యాచారం, హత్య నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పలువురు ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తున్నారు.తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు… Read More
బీచ్ లో కలకలం: ఒడ్డుకు కొట్టుకొచ్చిన సూట్ కేసులో మృతదేహం.. ముక్కలుగా నరికిన వైనం..!ముంబై: సముద్రం ఒడ్డుకు కొట్టుకుని వచ్చిన బూడిద రంగు భారీ సూట్ కేసు అది. తీరానికి కొట్టుకుని వచ్చిన కొద్ది సేపటికే వీధి కుక్కలు దాని చుట్టు చేరుకోవడం, … Read More
కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్, గ్యాంగ్ లీడర్ ఫోటోలు విడుదల, వేట, వీడియోలతో చిత్రహింసలు!కోయంబత్తూరు: కాలేజ్ విద్యార్థినిపై ఆమె బర్త్ డే రోజు సామూహిక అత్యాచారం చేసిన కేసులో తమిళనాడులోని కోయంబత్తూరు పోలీసులు ప్రధాన నిందితుడు మణికందన్ ఫోటోలు… Read More
కంట్లో కారం కొట్టి వెనక్కి పంపారు: సుప్రీంకోర్టుకు బిందు: ముదురుతోన్న శబరిమల వివాదంన్యూఢిల్లీ: శబరిమల వివాదం మళ్లీ రాజుకుంటోంది. సుప్రీంకోర్టు గడప తొక్కింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘనకు దారి తీస్తున్నాయంటూ ఫిర్యాదులు, పిటీషన్లు స… Read More
0 comments:
Post a Comment